తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం ఏడుకొండలవాడి దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా, సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 62 వేల 857 మంది భక్తులు దర్శించుకున్నారు



 

Read also in:
Back to Top