తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 2గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 60,400 మంది భక్తులు దర్శించుకున్నారు.

 




 

Read also in:
Back to Top