తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. మంగళవారం వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 54, 410 మంది భక్తులు దర్శించుకున్నారు. 



 

Read also in:
Back to Top