తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శనివారం స్వామి వారి దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.



 

Read also in:
Back to Top