తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనానికి 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 62,281 మంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 




 

Read also in:
Back to Top