తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. బుధవారం వెంకటేశ్వర స్వామిని 66,905 మంది భక్తులు దర్శించుకున్నారు.




 

Read also in:
Back to Top