తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ప్రస్తుతం శ్రీవార దర్శనానికి 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 67,917 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.




 

Read also in:
Back to Top