తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమల:  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం స్వామి వారి దర్శనం కోసం మంగళవారం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు. కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

 




 

Read also in:
Back to Top