తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి సోమవారం భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

 




 

Read also in:
Back to Top