పసికందు మృతదేహం కలకలం


పసికందు మృత దేహం పాఠశాల ఆవరణలో కలకలం రేపింది. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరులో బుధవారం వెలుగుచూసింది. స్థానిక సేయింట్ ఆన్స్ పాఠశాల సమీపంలో పసికందు మృతదేహం పడిఉంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు.



 




 

Read also in:
Back to Top