అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు


హైదరాబాద్: తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 22 నుంచి అగ్రిగోల్డ్ బాధితులు రిలే దీక్షలు చేపట్టనున్నారు. ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రల్లో బాధితులు రిలే దీక్షలకు సిద్ధమయ్యారు. అదే విధంగా కలెక్టరేట్ ల ముట్టడికి బాధితులు పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ కంపెనీ డైరెక్టర్లు, బినామీలన వెంటనే అరెస్టు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 



 

Read also in:
Back to Top