నెల్లూరు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్


నెల్లూరు(బాగోలు): నెల్లూరు జిల్లా బాగోలు మండలం చంద్ర పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం మధ్యాహ్నాం కిడ్నాపయ్యారు. స్కార్పియోలో వచ్చిన దుండగులు వీరిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాప్‌నకు గురైన విద్యార్థులు జక్కేపల్లి గూడూరుకు చెందిన బాలురుగా గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు జాతీయరహదారిపై గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 




 

Read also in:
Back to Top