కిక్.. క్లిక్..

కిక్.. క్లిక్..


రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఫొటో ఎక్స్‌పో-2015 శనివారం ప్రారంభమైంది. సినీనటి మంచు లక్ష్మి ఈ ఎక్స్‌పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న అధునాతన బైక్ దగ్గర నిల్చుని ఫొటోకు ఫోజులిచ్చారు.

-  రాయదుర్గం

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top