నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు

నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు - Sakshi


హైదరాబాద్:  సీమాంధ్రలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు చివరి రోజుకావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు కూడా అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈ రోజు నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.



లోక్సభ స్థానాలు:

వైఎస్ఆర్ జిల్లా కడప  -  వైఎస్‌ అవినాష్‌రెడ్డి

కృష్ణా జిల్లా  మచిలీపట్నం -  కొలుసు పార్థసారధి

శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం  -  రెడ్డి శాంతి





శాసనసభ స్థానాలు :

శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం -  ధర్మాన ప్రసాదరావు

విజయనగరం జిల్లా విజయనగరం - కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం జిల్లా సాలూరు -  పి.రాజన్నదొర



పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు - మేకా శేషుబాబు

పశ్చిమగోదావరి జిల్లా  నర్సాపురం  -  కొత్తపల్లి సుబ్బారాయుడు

కృష్ణా జిల్లా  పెడన  -   వేదవ్యాస్‌

కృష్ణా జిల్లా పెనమలూరు  - కె.విద్యాసాగర్‌

గుంటూరు జిల్లా సత్తెనపల్లి -  అంబటి రాంబాబు

ప్రకాశం జిల్లా పర్చూరు  -   గొట్టిపాటి భరత్

ప్రకాశం జిల్లా మార్కాపురం  - జంకే వెంకటరెడ్డి



అనంతపురం జిల్లా  కదిరి  - అక్తర్‌ చాంద్‌బాషా

వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు - ఆదినారాయణరెడ్డి

వైఎస్ఆర్ జిల్లా కమలాపురం - పి.రవీంద్రనాథ్‌రెడ్డి

చిత్తూరు జిల్లా కుప్పం  - చంద్రమౌళి

--------------------------------------

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top