ఖమ్మంలో నేడు షర్మిల పర్యటన

ఖమ్మంలో నేడు షర్మిల పర్యటన - Sakshi


హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆదివారం ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కూసుమంచిలో సాయంత్రం 4గంటలకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. తిర్మలాయపాళెంలో 5గంటలకు, పెద్దతాండలో రాత్రి 7 గంటలకు, ఖమ్మంలోని వైరారోడ్డులో 7.30 గంటలకు రోడ్‌షోలో  పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ శనివారం తెలిపారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top