సీమాంధ్ర కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్ధుల రెండో జాబితా


హైదరాబాద్: సీమాంధ్రలో శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఒక లోక్సభ, 28 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విశాఖపట్టణం లోక్సభ అభ్యర్థిగా బొలిశెట్టి సత్యనారాయణకు అవకాశం కల్పించింది.



అసెంబ్లీ అభ్యర్థులు వీరే...

పార్వతీపురం- అలజంగి జోగారావు

గాజువాక- వై. సుధాకర్‌ నాయుడు

నర్సీపట్నం- కొండ్రు అప్పలనాయుడు



పిఠాపురం- పంతం ఇందిర

కాకినాడ రూరల్‌- సీతారామస్వామి నాయుడు

కాకినాడ సిటీ- వెంకటేశ్వరరావు(నానాజి)

రామచంద్రాపురం- జాన్ విక్టర్‌ బాబు

రాజమండ్రి సిటీ- వాసంశెట్టి గంగాధర్‌రావు



తణుకు- బొక్కా భాస్కరరావు

ఉంగుటూరు- కొల్లి అప్పారావు

చింతలపూడి- రాజారావు



కైకలూరు- నర్సింహారావు

పెడన- పి.విశ్వేశ్వర్‌రావు

మచిలీపట్నం- చలమశెట్టి ఆదికిరణ్‌

పెనమలూరు- నేరేళ్ల శోభన్‌బాబు

విజయవాడ వెస్ట్‌- ఆకుల శ్రీనివాస్



కావలి- చింతల వెంకట్రావు

ఆత్మకూరు- ఆనం రామనారాయణరెడ్డి

ఉదయగిరి- పెంచల్‌బాబు యాదవ్



రాయచోటి- షేక్‌ అజ్మతుల్లా

కమలాపురం- సోమశేఖర్‌రెడ్డి

జమ్మలమడుగు- బ్రహ్మానందరెడ్డి

ప్రొద్దుటూరు- గొర్రె శ్రీనివాసులు



ఉరవకొండ- శివప్రసాద్

ధర్మవరం- ఆర్ ఎ నారాయణనేత

తిరుపతి- దేవ నారాయణరెడ్డి

శ్రీకాళహస్తి- బత్తయ్య నాయుడు

అవనిగడ్డ- ఎం. వెంకటేశ్వరరావు

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top