సీమాంధ్ర కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్ధుల రెండో జాబితా
హైదరాబాద్: సీమాంధ్రలో శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఒక లోక్సభ, 28 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విశాఖపట్టణం లోక్సభ అభ్యర్థిగా బొలిశెట్టి సత్యనారాయణకు అవకాశం కల్పించింది.
అసెంబ్లీ అభ్యర్థులు వీరే...
పార్వతీపురం- అలజంగి జోగారావు
గాజువాక- వై. సుధాకర్ నాయుడు
నర్సీపట్నం- కొండ్రు అప్పలనాయుడు
పిఠాపురం- పంతం ఇందిర
కాకినాడ రూరల్- సీతారామస్వామి నాయుడు
కాకినాడ సిటీ- వెంకటేశ్వరరావు(నానాజి)
రామచంద్రాపురం- జాన్ విక్టర్ బాబు
రాజమండ్రి సిటీ- వాసంశెట్టి గంగాధర్రావు
తణుకు- బొక్కా భాస్కరరావు
ఉంగుటూరు- కొల్లి అప్పారావు
చింతలపూడి- రాజారావు
కైకలూరు- నర్సింహారావు
పెడన- పి.విశ్వేశ్వర్రావు
మచిలీపట్నం- చలమశెట్టి ఆదికిరణ్
పెనమలూరు- నేరేళ్ల శోభన్బాబు
విజయవాడ వెస్ట్- ఆకుల శ్రీనివాస్
కావలి- చింతల వెంకట్రావు
ఆత్మకూరు- ఆనం రామనారాయణరెడ్డి
ఉదయగిరి- పెంచల్బాబు యాదవ్
రాయచోటి- షేక్ అజ్మతుల్లా
కమలాపురం- సోమశేఖర్రెడ్డి
జమ్మలమడుగు- బ్రహ్మానందరెడ్డి
ప్రొద్దుటూరు- గొర్రె శ్రీనివాసులు
ఉరవకొండ- శివప్రసాద్
ధర్మవరం- ఆర్ ఎ నారాయణనేత
తిరుపతి- దేవ నారాయణరెడ్డి
శ్రీకాళహస్తి- బత్తయ్య నాయుడు
అవనిగడ్డ- ఎం. వెంకటేశ్వరరావు