మురళీమోహన్ను వివరణ కోరిన రిటర్నింగ్ అధికారి

మురళీమోహన్‌ - Sakshi


రాజమండ్రి: రాజమండ్రి లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్‌ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌పై వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భార్య ఆస్తుల వివరాలు మురళీమోహన్ తప్పుగా చూపించారని ఆ పార్టీ  ఆరోపించింది.



వైఎస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై  అఫిడవిట్ను పరిశీలించిన  రిటర్నింగ్‌ అధికారి  మురళీమోహన్‌ను వివరణ కోరుతున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top