చంద్రబాబు అడుగుపెట్టగానే అందోళన
రాజమండ్రి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆయన ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే ఎంఆర్పిఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) కార్యకర్తలు ఆందోళన చేయడం మొదలు పెట్టారు.
జిల్లా నుంచి మాదిగ సామాజిక వర్గానికి శాసనసభ స్థానం కేటాయిస్తానని మాట ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని కార్యకర్తలు ఆరోపించారు.
సంబంధిత వార్తలు