రేపటి నుంచి చిరంజీవి ప్రచారం ప్రారంభం


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి ఈ నెల 20వతేదీ నుంచి పార్టీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం నుంచి ఈ ప్రచా రం ప్రారంభమవుతుంది. తాను కూడా కొన్నిచోట్ల ప్రచారంలో పాల్గొంటానని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈ నెల 28వ తేదీ తరువాత పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. రాహుల్‌గాంధీ కూడా విడిగా ప్రచారానికి వస్తారని తెలిపారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top