తెలుగులో ఏ1 గ్రేడ్ సాధనకు..




పేపర్

1. స్వీయరచన

5 లేదా 6 వాక్యాల్లో జవాబులు రాసే ముఖ్య ప్రశ్నలు


గమనిక: స్వీయ రచన అంటే సొంతంగా రాయడం అని అర్థం. ఇందులో కారణాలు, అభిప్రాయాలను వివరిస్తూ సమాధానాలు రాయాలి. రచయిత అభిప్రాయాన్ని గ్రహించి విద్యార్థి తన సొంత మాటల్లో సమాధానం ఇవ్వాలి. ప్రశ్నలడిగే విధానంలో ఎన్ని తేడాలున్నా దాని సారాంశాన్ని గ్రహించాలి. ఈ క్రమంలో ఒకే జవాబును గ్రహించేటప్పుడు ప్రశ్నలు అనేక కోణాల నుంచి రావచ్చు. ప్రశ్న ఎలా వచ్చినా సారాంశం తెలిస్తే సమాధానం రాయడం సులువు.(ఇక్కడ ప్రశ్నలకు జవాబులు క్లుప్తంగా ముఖ్యాంశాలను మాత్రమే ఇస్తున్నాం. వాటి ఆధారంగా జవాబు రాయగలగాలి.)



వెన్నెల1.    వెన్నెల పాఠంలో కవి వెన్నెలను వర్ణించిన తీరును సొంత మాటల్లో రాయండి?.    {పకృతి సౌందర్యంలో చంద్రోదయం ఎంతో మనోహరమైంది. చంద్రోదయాన్ని, వెన్నెలను చూసి మురియని మానవుడు లేడనడం అతిశయోక్తి కాదు. ఎర్రన చంద్రోదయ వర్ణన ఎంతో రమణీయంగా ఉంటుంది.



కవి వెన్నెలను ఎన్నో విధాలుగా వర్ణించాడు. దిక్కులనే కొమ్మలతో చుక్కలనే పూలతో పెద్ద చెట్టులా ఆకాశం వెలుగులీనుతుంది.

ఆ పూలను అందుకునే ఆత్రంలో విజృంభించాడు చంద్రుడు.వెన్నెల ఉప్పెనలా వెల్లువెత్తి దిక్కులన్నీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం ఆదిశేషుని పానుపులా ఉంది. అందులోని మచ్చ విష్ణువులాగా కనిపిస్తూ అలరిస్తుంది.    కలువలు విచ్చుకొని పుప్పొడిపై తేనె లూరగా తుమ్మెదలకు పండుగ చేస్తున్నాయి. పండు వెన్నెల కొత్త పరిమళాలతో గుబాళిస్తుంది.



చంద్రుడు వెన్నెలను వర్షంలా కురిపిస్తూ చంద్రకాంత శిలలను కరిగిస్తూ, చకోరపక్షులను మురిపిస్తూ, స్త్రీల చిరునవ్వుల తెల్లని కాంతిని పెంచుతూ, దిశలన్నీ వెన్నెల అనే సముద్రపు నీటితో నింపుతున్నాడు. పండువెన్నెల పంచే చంద్రోదయం నిండుగా ఆవిర్భ

విస్తుంది.ఙఞ్చట2.    ఎర్రన చంద్రోదయాన్ని వర్ణించిన విధానాన్ని సొంత మాటల్లో రాయండి?ఙఞ్చట3. చంద్రోదయాన్ని మీరు చూస్తున్నప్పుడు ఎలా అనుభూతి చెందుతారు? ఎర్రనతో ఏకీభవిస్తారా?



ధన్యుడుఙఞ్చట4.    ధన హీనత గురించి చూడాకర్ణుడు ఏమన్నాడు?ఙఞ్చటజ.    ధనం గలవాడే బలవంతుడు, పండితుడు, ధనమే నిదానం, ఆనందం. ధనం లేని వారికి బంధువులు మిత్రులు ఉండరు. దారిద్య్రం కంటే మరణమే మేలు. మరణం కొద్ది సమయ యాతన.. కాని దారిద్య్రం యావజ్జీవితం వేదనకరమే.5.    నేను ధన్యుడనైతిని అని హిరణ్యకుడు అనడానికి కారణమేమి?ఙఞ్చటజ.    అర్థవిహీనుడై పశ్చాతప్తుడై వగచే హిరణ్యకునితో మంథరకుడు, అర్థములు (డబ్బులు) శాశ్వతం కావు. జీవితం క్షణ భంగురం, యవ్వనం వేగంగా ప్రవహించే నది వంటిది. బుద్ధి మంతుడు ధర్మంగా నడవాలి. లోభం విడవాలి. ఉన్నంతలో తృప్తిగా బతకాలి అని అంటాడు. ఇలాంటి మంచి మాటలు విన్న హిరణ్యకుడు ఉత్తమ సాంగత్యంతో తన జన్మ ధన్యత పొందిందని సంతోషించాడు.ఙఞ్చట6.    ధన్యుడు పాఠం ఆధారంగా ధనం ఆవశ్యకతను వర్ణిచండి.ఙఞ్చట7.    హిరణ్యకుడు మంథరుడి మాటలకు ఎలా సంతోషించాడో సొంత మాటల్లో రాయండి?



మాతృభావనఙఞ్చట8.    ‘శివాజీ ఆదర్శం’ గురించి సొంత మాటల్లో జవాబు రాయండి?ఙఞ్చటజ.    పర స్త్రీని తల్లిగా గౌరవించడం, కులమత జాతి వివక్ష లేకుండా స్త్రీలందరిని మాతృభావనతో చూడటం, పవిత్రమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం, సీత, సావిత్రి, సుమతి వంటి తల్లులను పేర్కొనడం, స్త్రీలు భారతావనికి భాగ్యమిచ్చే కల్పవల్లులు అని గౌరవించడం, పరస్త్రీని దర్బారుకు బందీ గా తెచ్చిన సోన్‌దేవుని మందలించి హితోపదేశం చేయ డం, సగౌరవంగా ఆస్త్రీని వారి దేశానికి పంపడం వంటివి శివాజీ ఆదర్శానికి నిదర్శనాలు.ఙఞ్చట9.    ‘మాతృభావన’ పాఠంతో కవి ఎలాంటి సందేశం ఇచ్చాడో సొంత మాటల్లో రాయండి?ఙఞ్చట10.    ‘స్త్రీలను గౌరవించడం మనందరి బాధ్యత ఈ విషయాన్ని ఎలా సమర్థిస్తారు?ఙఞ్చట11.    ‘స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?



జానపదుని జాబుఙఞ్చట12.రైతు సమస్యలను గురించి రాయండితులు ఎండనక, వాననక కష్టించి పనిచేసి ధాన్యం పండిస్తారు. వారి ఉత్పత్తికి తగిన గిట్టుబాటు ధర రాక పేదరికం అనుభవిస్తున్నారు. కష్టం ఒకరిది ఫలితం మరొకరిది. దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారు. రైతుల శ్రమకు తగిన ఫలితం అందాలి. పల్లెటూళ్లలో కనీస సౌకర్యాలు ఉండాలి. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందాలి. పంట చేనుకు నీటి సౌకర్యం ఉండాలి.ఙఞ్చట13.    వ్యవసాయ రంగం నిర్లక్ష్యం కావడానికి కారణాలేమి? మీరైతే ఎలా విజయవంతం చేస్తారు?ఙఞ్చటజ.    చదువుకున్న వారు ఉద్యోగాల కోసం పట్నం వెళ్లి ఏదో ఒక పని చేస్తూ స్థిర పడుతున్నారు. వ్యవసాయాన్ని కష్టమైన పనిగా భావిస్తున్నారు. దానికితోడు రైతులకు సరైన సౌకర్యాలు లేక, దళారుల బెడదతో పేదరికంలోనే మగ్గుతున్నారు. పంటచేలను, చెరువులను ఇళ్ల స్థలాలుగా చేసి విక్రయిస్తున్నారు. అడవులు నశిస్తూ, కాలుష్యం పెరుగుతూ వర్షాభావం పెరుగుతుంది.  బావుల నుంచి పొలాలకు నీరు అందించాలంటే కరెంటు కావాలి. ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, దళారుల బెడదతో యువకులు వ్యవసాయం అంటే భయపడి పట్నం వెళ్లి

పోతున్నారు.



నేనైతే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తెలుసుకొని, పంట దిగుబడి పెరిగేలా చేస్తాను. వ్యవసాయం పట్ల యువతకు అవగాహన కల్పించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం జరిగేలా కృషి చేస్తాను. రైతే రాజు, గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి, ఇలాంటివి యువతకు అర్థమయ్యేలా కృషి చేస్తాను.(నేటి వార్తాపత్రికల్లో వార్తల్లో రైతుల గురించి వచ్చే వార్తలను విని చదివి కూడా సొంతంగా పై రెండు ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు.)



శతక మధురిమఙఞ్చట14.    పండితుడు ఏ సంపదలతో ప్రకాశిస్తాడు.గురుభక్తి, దానగుణం గల వాడై, శ్రద్ధగా విని పరిశీలనతో విచక్షణ గలవాడు, భుజ బలంతో విజయం సాధించేవాడు, సత్యవాక్కు గలవాడు, దయా హృద యం గల పండితుడు సంపద లేకున్నా ప్రకాశిస్తాడు.ఙఞ్చట15.వివేకవంతుని సంపదలేమిటి.పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేసేవాడు, స్వార్థం కోసం అబద్దాలాడని వాడు, హద్దు మీరి, మర్యాద మీరి ప్రవర్తించని వాడు, అందరితో సఖ్యతతో మెలగే వాడు వివేకవంతుడు. అతడు ఆచరించే లక్షణాలే అతని సంపదలు.ఙఞ్చట16.మనం చేసే పనులు ఏయే సందర్భాల్లో ప్రయోజనాన్ని ఇవ్వవు? ఈ విషయాన్ని వివరించండి?ఙఞ్చటజ.    మంచి స్వభావం లేకుండా చేసిన పనులు లాభించవు. సత్ప్రవర్తన లేని ఆలయ సందర్శన, సంస్కారం లేని చదువు, చంచల మనసుతో చేసే శివ పూజ, శాంతినివ్వని యోగసాధన, మంచిని పెంచని మతం, మేలు



కోరని వ్రతం, చైతన్యం కలిగించని ఆచారాలు, లోక రక్షణ చేయలేని ధర్మం వ్యర్థం. ఇంద్రియ నిగ్రహం లేని జపతపాలు, దైవభక్తి లేని జన్మ ప్రయోజనం లేనివి.నేనెరిగిన బూర్గులఙఞ్చట17.బూర్గుల రామకృష్ణారావు ఉపకారశీలి. వివరించండి?ఙఞ్చటజ.    బూర్గుల రామకృష్ణారావు కుటుంబంతోనే గాక అందరికీ ఆత్మీయుడైన తండ్రిగానే ఉండేవారు. ఆయనను ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్ట సుఖాలు చెప్పుకునేవారు. అందువల్ల ప్రతి సమావేశానికి ఆలస్యంగా వచ్చేవారు. అయినా మిత్రులు, సహచరులు, ప్రజలు ఓర్మితో వేచి చూసే వారు, రాగానే తన ఆలస్యానికి వినయంగా కారణాలు చెప్పే వారు. సామాజిక యాత్రలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. స్థితప్రజ్ఞత వారి లక్షణం. దూషణ భూషణాలను సమంగా స్వీకరించేవారు. ‘సరే అవన్నీ ఆటలో ఉండేవేగా’అనేవారు.



\u3102?్చట18.    పి.వి.నరసింహారావుతో బూర్గుల రామకృష్ణారావు అనుబంధం గురించి రాయండి?ఙఞ్చటజ.    పి.వి.నరసింహారావుకు బూర్గుల రామకృష్ణారావుతో పనిచేసే అదృష్టం కలిగింది. బూర్గుల సహచర్యంలో నరసింహారావు అపరచాణక్యునిగా, రాజకీయ దురంధరుడిగా, బహు భాషావేత్తగా, విశాలదృక్పథం గల నాయకునిగా కీర్తి గడించారు. పీవీ రాజకీయ, సాహిత్య రంగంల్లో ప్రజ్ఞావంతులుగా రాణించారంటే అది బూర్గుల సాన్నిహిత్యం వల్లనే. వాక్పటిమ స్థిత ప్రజ్ఞత పీవీకి అలవడ్డాయి. సజ్జన సాంగత్యంలోని గొప్పదనం అది.



నగర గీతంఙఞ్చట19.రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు ఎందుకు వస్తున్నారు? వివరించండి?ఙఞ్చటజ.    ఉపాధి కోసం అమ్మ ఒడి లాంటి పల్లెను వదిలి నగరానికి వచ్చి తలదాచుకునే నీడదొరక్క పేద రైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకు గదుల్లో మురికి ప్రదేశాల్లో ఊపిరాడని స్థితిని అనుభవిస్తున్నారు.ఙఞ్చట20.    నగరంలో దారిద్య్రం, సౌభాగ్యం సమాంతర రేఖలు అని కవి అనడంలో ఉద్దేశమేమిటి?ఙఞ్చటజ.    నగరం వైవిధ్యమైన సమస్యలతో విచ్ఛిన్న మనస్తత్వాలతో కలిసిపోయి ఉంటుంది. విశ్రాంతి తీసుకునే తీరిక ఉండదు. నగరం నిండా అందమైన భవనాలే కాదు చిన్న పూరిపాకలు కూడా ఉంటాయి. నగరంలో ఐశ్వ ర్యం, దారిద్య్రం సమాంతర రేఖలుగా కనిపిస్తాయి.



\u3102?్చట21.    పట్నంలో ఎదుర్కొనే సమస్యలెలా ఉంటాయి?ఙఞ్చటజ.    పట్నంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నాలుగు వైపులా ప్రమాదం పొంచి ఉంటుంది. ఆత్మీయమైన పలకరింపులు ఉండవు, యాంత్రిక మనస్థితిలో ఏకాకిగా బతుకుతారు. నగరం ఒక అర్థం కాని రసాయనశాల. బతుకు తెరువు కోసం వచ్చిన వారు ఉపాధి కోసం ఆశగా వేచి చూస్తారు. నగర విలాసాలు ఆకర్షించి వారిని బయటకు పోనీయవు. నిరుద్యోగం భయపెడుతున్నా, కాలుష్యం, ట్రాఫిక్ జామ్ కలవర పెట్టినా నగరం విడిచిపోలేరు. నగరం ఒక పద్మవ్యూహం లాంటిది.



యక్షుడి అప్పుఙఞ్చట22.    కేశవదాసు వ్యక్తిత్వం ఎలాంటిది.కేశవదాసు శివ భక్తుడు. పరోపకార పరాయణుడు.  యక్షుడు ఇవ్వాల్సిన అప్పు గురించి రామగిరి శివుడికి  సిఫార్సు చేయమని కేశవదాసును అడిగాడు. అలా చేస్తే తనకు పదివేలు ఇవ్వాల్సిందిగా  కేశవదాసు కోరాడు. కేశవదాసు ప్రార్థనతో రామగిరికి డబ్బు లభించింది. కాని రామగిరి కేశవదాసుకు పదివేలు ఇవ్వనన్నాడు. కేశవదాసు రామగిరిని ఒక్కమాటైనా అనకుండా తనకు శివుడే దిక్కు అన్నాడు. ఎవరినీ యాచించని ఆత్మాభిమానం ఉన్నవాడు కేశవదాసు.ఙఞ్చట23.    రామగిరి పాత్ర ఆధారంగా ధనవంతుల స్వభావాన్ని విశ్లేషించి రాయండి.    మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సామాన్యుల ఇబ్బందులను వడ్డీ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రలోభానికి గురిచేసి అధికవడ్డీలు వసూలు చేస్తారు. పొలాలు, ఇళ్లు మొదలైనవి తాకట్టు పెట్టుకొని స్వాధీనం చేసుకుంటారు. అప్పు ఇచ్చిన వారు ధనవంతులుగా మారి పేదలను మాటలతో, చేతలతో కుళ్లబొడిచి క్రూరంగా ప్రవర్తిస్తారు.



బసవేశ్వర పరిణయంఙఞ్చట24.    బసవేశ్వరుని పరిణయం జరిగిన తీరు వివరించండి?ఙఞ్చటజ.    సోమనాథుడు తెలుగు భాషను తెలుగు వారి ఆచార వ్యవహారాలను గౌరవించిన కవి శ్రేష్టుడు. ఇతడు ప్రజల వాడుక భాషలో, సరళమైన శైలిలో రచనలు చేశాడు. వీరి రచనల్లో బసవపురాణం, వృషాధిప శతకం, పండితారాధ్య చరిత్ర, చతుర్వేద సారం ముఖ్యమైనవి.గతంలో వివాహాలు శాస్త్రోక్తంగా, వేడుకగా భక్తి విశ్వాసాలతో జరిగేవి. పచ్చని పందిళు,్ల మకర తోరణాలు, పూల మంటపాలు, ముగ్గులు, సుగంధ పరిమళాల గుబాళింపులతో పట్టణాన్ని అలంకరించేవారు. జంగమదేవర పాదజలంతో అభ్యంగన మాచరించిన బసవేశ్వరుడు పట్టు వస్త్రాలను ధరించి విభూతి రేఖలతో రుద్రాక్షమాలలతో అలంకరించుకొని పూజా సుమాలు శిగలో తురుముకొని పెళ్లి కొడుకై వచ్చాడు. బలదేవుడు బసవేశ్వరునికి తన కూతురైన గంగాంబనిచ్చి వేదొక్తంగా వివాహం చేశాడు. పెళ్లిలో తెలుగువారి ఆనవాళ్లు చక్కగా సోమనాథుడు చూపించాడు.ఙఞ్చట25.    నేడు మీరు చూస్తున్న పెళ్లిళ్లలో తెలుగువారి పెళ్లి ఎలా జరుగుతుందో సొంత మాటల్లో రాయండి?ఙఞ్చట26.    బసవేశ్వర పరిణయం ఆధారంగా పాల్కురికి సోమ

నాథుని రచనాశైలిని వివరించండి?



మా ప్రయత్నంఙఞ్చట27.    షావుకారు జానకి ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు?ఙఞ్చటజ.    ‘‘శాల్యూట్లన్నీ హీరోలకే, ఆ తర్వాతే హీరోయిన్లకు. ఇది మన సమాజ విధానం. చివరకు మిగిలేది హీరో గొప్పదనమే. చరిత్రలో కూడా అంతే. సమాజ విధానాన్ని మార్చడం తేలిక కాదు. కానీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా అర్థం చేసుకుంటూ చరిత్రను తిరిగి రాయటానికి ఇది అనువైన సమయమనిపిస్తుంది’’ అన్నారు.ఙఞ్చట28.    ఏ రంగంలోనైనా స్త్రీలు చేసిన కృషికి సరైన గుర్తింపు లభించటం లేదు. కారణాలేమి?ఙఞ్చటజ.    {పాచీన కాలం నుంచి ఈ నాటి వరకు స్త్రీలకు సమాజంలో సమున్నతమైన స్థానం లేదనే చెప్పాలి. అన్ని రంగాల్లో స్త్రీలు ముందుకు వెళుతున్నా వారికి తగిన ప్రోత్సాహం ఉండేది కాదు. చరిత్రలో ఎందరో వీరనారీమణులు పురుషాధిక్యత కారణంగా సరైన గుర్తింపు పొందలేదు. స్త్రీలు అనాది నుంచి రెండో స్థానంలోనే ఉండిపోయారు. ‘చరిత్ర నిర్మాణంలో స్త్రీలకు సరైన గుర్తింపు దొరకలేదు’ అనొచ్చు.ఙఞ్చట29.    మీ ఇంట్లో అమ్మ చేసే పనులను, కుటుంబం కోసం ఆమె చేసే కృషి, పడే తపన గురించి మీ సొంత మాటల్లో రాయండి?(గమనిక: విద్యార్థులు వారి స్వానుభవాన్ని రాయాలి)



మాణిక్య వీణఙఞ్చట30.    మంత్రాలకు చింతకాయలు రాలవు మీ అభిప్రాయం రాయండి?ఙఞ్చటజ.    మంత్రాలకు చింతకాయలు రాలవు నిజమే. పద్యం ధాటికి చింతలు దూరం కావు. యంత్రాలతో జబ్బులు నయం కానట్టే మాయమాటలతో సామాజిక సమస్యలు తొలగిపోవు. వాస్తవమైన కార్యాచరణ, నిబద్ధత, అంకితభావంతోనే సామాజిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధారంగా మానవ పరిణామ క్రమాన్ని వివరించండి.మనిషి కళ్లు తెరవగానే ప్రకృతి అందాన్ని చూసి పరవశించాడు. రంగులను, ధ్వనులను అనుకరించి తాదా త్మ్యం చెందాడు. ఆటా పాటా నేర్చుకున్నాడు. ప్రాచీన మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని ఎదిగాడు. చక్రాన్ని కనుక్కున్న రోజు ఎంత గొప్పదో.. చకచకా నాలుగు గీతలు గీసి లిపిని కనుక్కున్న రోజు అంతకంటే గొప్పది. నిప్పును కనుక్కున్న రోజెంత గొప్పదో తప్పటడుగుల నుంచి నృత్యాలు చేసిన రోజు అంతే గొప్పది. అరుపుల నుంచి మాటలు, మాటల నుంచి పాటలు నేర్చుకున్నాడు. పంటలు పండించటం, కళలు, విజ్ఞానంతో జీవన ప్రయాణం చేసిన మానవుడి ప్రజ్ఞ శాశ్వతమై మిగిలింది.



.పాఠం ఆధారంగా మానవ ప్రగతికి పునాది ఎక్కడ పడిందో వివరిస్తూ రాయండి?గోరంత దీపాలుఙఞ్చట33.    మనం చదివే పుస్తకాలు మన ఆలోచనలో, వ్యక్తిత్వంలో మార్పులు తెస్తాయని సమర్థిస్తూ రాయండి?ఙఞ్చటజ.పుస్తక పఠనం మానవున్ని తేజోవంతుణ్ణి చేస్తుంది. విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. లోకానుభవం వస్తుంది. సంస్కారం ఏర్పడుతుంది. ఒంటరితనాన్ని పొగుడుతుంది. పుస్తకాలు మంచి మిత్రుని వలె మంచి మార్గం చూపెడతాయి. మంచి వ్యక్తిత్వం అలవడుతుంది.



34.‘గోరంత దీపాలు పాఠం ఆధారంగా గోరంత దీపాలు’ కొండంత వెలుగునిస్తాయని సమర్థిస్తూ రాయండి?జ.అనాథ పిల్లలకు డబ్బు ఇవ్వడం గొప్పకాదు. వారికి చక్కని చదువు చెప్పించి బతుకు దెరువును చూపించ గలిగితే వారు స్వయం శక్తితో ఎదుగుతారు. అనాథ బాలల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. దానితో వారు ప్రయోజకులై తోటి వారికి, సమాజానికి ఉపయోగ పడతారు. అనాథ బాలల జీవితాల్లో గోరంత దీపాన్ని వెలిగించాలి. అది కొండంత వెలుగును అందిస్తుంది.





35.భిక్షపాఠం ఆధారంగా శ్రీనాథుని రచనా శైలిని సొంత మాటల్లో రాయండి?

జ.కవిత్రయం తర్వాత అంతటి ప్రతిభావంతుడైన శ్రీనాథుడు రెడ్డిరాజుల ఆస్థాన కవి. కనకాభిషేక గౌరవం పొందిన కవి సార్వభౌముడు. ఆయన రచించిన చాటువులు చమత్కారానికి, లోకానుశీలనకు, రసికతకు, జీవిత విధానానికి అద్దంపట్టేవి. ఉద్ధండ లీల, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి, ఉభయ వాక్ప్రౌఢి అనేవి శ్రీనాథుని కవితా లక్షణాలు. సీస పద్యాలకు శ్రీనాథుడు ప్రసిద్ధి. కాశీ అన్నపూర్ణ ఆతిథ్యం గురించి వ్యాసుని అసహనం గురించి కవి సహజంగా వర్ణించాడు.



36.ఉన్న ఊరు కన్న తల్లితో సమానం ‘ఈ వాక్యాన్ని సమర్థించండి?

జ.గొంతు దాకా తినడానికి తిండి దొరకలేదని కోపంతో వ్యాసుడు భిక్షాపాత్ర పగల గొట్టుకున్నాడు. అంతేగాక కాశీనగరాన్ని శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సామాన్య ఇల్లాలిగా కనిపించి వ్యాసున్ని మందలిస్తుంది. ‘శివుని అర్థాంగి లక్ష్మి లాంటి కాశీ నగరాన్ని శపించాలనుకోవడం యుక్తం కాదు. ‘ఉన్న ఊరు కన్న తల్లితో సమానం’ అలాంటి కాశీ పట్టణాన్ని వదిలి వెళ్లి పోవాలనుకోవడం భావ్యం కాదు’ ఇల్లాలిగా మారువేశంలో ఉన్న అన్నపూర్ణాదేవి అంది.



చిత్రగ్రీవంఙఞ్చట37.    చిత్రగ్రీవం పాఠం ద్వారా మానవులకు పక్షులకు మధ్య గల సంబంధాన్ని వివరించండి?ఙఞ్చటజ.    పక్షులు అందంగా ఉంటాయి. రకరకాల పక్షులను మానవులు అపురూపంగా పెంచుకుంటారు. సమాచారాన్ని అందజేయడానికి పావురాలను వాడుకుంటారు.  పావురాలు కూడా తమ యాజమానులతో అత్యంత విశ్వాసంగా ఉంటాయి. గుంపులుగా ఆకాశంలో ఎగిరినా చివరకు తమ యజమానుల ఇళ్లకు చేరతాయి. వాటికి అత్యద్భుతమైన దిశా పరిజ్ఞానం కలదు. అవి తమ అంతఃప్రేరణ బలంతో వ్యవహరిస్తాయి. మొత్తం మీద మానవులకు పక్షులు మిత్రులుగా ఆత్మీయంగా వ్యవహరిస్తాయి.38.    పాఠం ఆధారంగా పావురాల జీవన విధానాన్ని వివరించండి?ఙఞ్చటజ.    పావురాలు శాంతి కపోతాలు, అందమైన పక్షులు. యజమాని పట్ల విశ్వాసం కలిగి ఉంటాయి. వార్తలు చేరవేసే వేగులాంటివి. ఎవరికీ ఎలాంటి హాని చేయని మూగజీవాలు.



సృజనాత్మకత నమూనా ప్రశ్నలు)    12 లేదా 15 వాక్యాల జవాబులు1.{పకృతిలో మీకు నచ్చిన సూర్యోదయాన్ని వర్ణిస్తూ కవితను గాని, చక్కని వ్యాసాన్ని గాని రాయండి?.    రాత్రిని పటాపంచలు చేసే వెలుగురేఖలు ప్రసరించడం, కొత్తకాంతులు కొత్త రోజును తిరిగి మనం ఆహ్వానించడం ఇలాంటి భావజాలంతో సూర్యోదయ వర్ణనను 15 వాక్యాలు రాయాలి.ఙఞ్చట2.    ధనం ప్రాముఖ్యాన్ని ధన్యుడు పాఠం ఆధారంగా రాయండి?ఙఞ్చటజ.    ధనమూలం ఇదం జగత్. ధనమే బలం, ధైర్యం, తేజం. ధనహీనత వల్ల దుఃఖం, బుద్ధిహీనత, కార్య విఘ్నం, సమస్త బంధువులు దూరం కావడం, అంతటా అశాంతి కలుగును. ధన హీనత కంటే మరణమే మేలు.



మనిక: ధన్యుడు పాఠంలోని పై ముఖ్యాంశాల ఆధారంగా వ్యాసాన్ని విస్తరించి రాయగలగాలి.3.{స్తీల పట్ల శివాజీకి గల మహోన్నత భావాలను వివరించండి.కులమత, జాతి భేదాలు లేకుండా ఏ స్త్రీనైనా సరే మాతృ దృష్టితో చూడాలి. స్త్రీలు పుణ్యమూర్తులు. గమనిక: సోన్ దేవునితో, యవ్వన స్త్రీతో శివాజీ మాట్లాడిన మాటలను సొంత మాటల్లో రాయాలి.ఙఞ్చట4.    పల్లెటూరి ప్రశాంత జీవితాన్ని గురించి ఒక కవిత రాయండ    కల్లాకపటం లేని పల్లె, తెల్లవారగానే పలకరింపులు. తొలికోడి కూతతో మేల్కొన్న పల్లె. రైతన్నల పరుగులు, పాడి పశువుల పాలధార చప్పుళ్లు, పశువుల అరుపులు, పక్షుల కిలకిలారావాలు, సెలయేటి గలగలలు, పచ్చని పల్లె సీమలు, అన్నపూర్ణ లాంటి కన్న

తల్లులు.

గమనిక: ఇలా మీ ఊహల్లో, భావాల్లో ఉన్న పల్లెను కవితలో వర్ణించగలగాలి.బూర్గుల రామకృష్ణారావు గురించి మీ మిత్రునికి లేఖ రాయండి?.    తేదీ 15/9/2014,    హైదరాబాద్.



పియమిత్రుడు

నేను క్షేమం. నీవు క్షేమమని భావిస్తాను. మా టీచర్  ఈ నెలలో బూర్గుల రామకృష్ణారావు పాఠం చెప్పారు. బూర్గుల వారు బహు భాషావేత్త, సౌమ్యుడు, నిరాడంబరుడు. కష్టసుఖాలను దూషణ భూషణలను సమంగా చూడగల స్థిత ప్రజ్ఞుడు. మంత్రిగానూ ముఖ్యమంత్రిగానూ గవర్నర్‌గానూ పనిచేశారు. రాజకీయ దురంధరులు. పి.వి. నరసింహారావు ప్రజ్ఞాశీలి కావడానికి ఆయన ప్రేరణే కారణం.



గమనిక: బూర్గుల రామకృష్ణారావు గురించిన సమస్త సమాచారం లేఖలో 15 పంక్తుల్లో రాయాలి.ఙఞ్చట6.    అలిశెట్టి ప్రభాకర్ నగర జీవితంపై ఎలాంటి వైఖరిని వెలిబుచ్చారు. వివరించండి?ఙఞ్చటజ.    నగరంలో ఉపాధికోసం పల్లెల నుంచి వలసలెక్కువై నగర జనాభా అధికం కావడం, మురికివాడలు పెరిగిపోవడం, యాంత్రికత ఒంటరితనం, ప్రేమ రాహిత్యం నగరంలోని ప్రత్యేకతలు. వాయు, జల, శబ్ద కాలుష్యాలు అధికం, జన జీవనం జీవన్మరణ పోరాటం, ట్రాఫిక్ జామ్, నీటి కొరత వంటి కవి చెప్పిన బాధలన్నీ వివరిస్తూ 7.    మీరు చూసిన పెళ్లి గురించి తెలిపి, ఒక పెళ్లి పత్రికను తయారు చేయండి.నిశ్చితార్థం, ఎదురుకోళ్లు, జీలకరబెల్లం, తలంబ్రాలు, కన్యాదానం, సప్తపది, అప్పగింతలు ఇలా కొన్ని సంప్రదాయాలు వివాహంలో ఉంటాయి. (మీరు చూసిన  వివాహనికి సంబంధించిన విధానాలు సంప్రదాయాలు రాయాలి. పెళ్లి పత్రిక మీకు తెలిసిన వారి పెళ్లి పత్రికగా తయారు చేయాలి.)



    {స్తీల సమస్యను ప్రతిబింబించేలా మహిళా ఉద్యమాలపై నినాదాలు రాయండి?ఙఞ్చటజ.    1) స్త్రీలపై దౌర్జన్యాలు నశించాలి.

    2) స్త్రీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

    3) స్త్రీ విద్యను ప్రోత్సహించాలి.

    4) స్త్రీల హక్కుల పరిరక్షణకై ప్రభుత్వం కృషి చేయాలి.

    5) మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ కల్పించాలి.

    6) బాలికల పాఠశాలలు, కళాశాలలు మొదలైనవి ఉన్నచోట ప్రత్యేక నిఘా పెట్టాలి.



గమనిక: ఇలా నేడు మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉన్నాయి. టీవీల్లోనూ, వార్తల్లోనూ, చుట్టు

పక్కల పరిసరాల్లోనూ మీరు చూసిన మహిళా సమస్యలను కూడా నినాదాలుగా రాయొచ్చు.

9.మీ బాల్యం నుంచి చుట్టూ పరిసరాల్లో ఇప్పటివరకూ జరిగిన మార్పుల గురించి వ్యాసం రాయండి?



జ.ఆదిమ కాలం నుంచి రోజురోజుకు జరిగిన మార్పులు  నేడు మనల్ని ఈ స్థితిలో ఉంచాయి. నా బాల్యంలో పాఠశాలలు లేని పల్లెలు, హైస్కూల్ లేని ఓ మోస్తరు పెద్ద గ్రామాలు ఉండేవి. ఇప్పుడు పాఠశాలల సంఖ్య పెరిగింది. ఆధునిక టెక్నాలజీ పెరిగింది. టీవీలే గాక అంతర్జాలం నుంచి కూడా విషయ సంగ్రహణ, విజ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఇలా నాటి నుంచి నేటికి జరిగిన చక్కని మార్పులను విశ్లేషిస్తూ సమాధానం రాయాలి.

10.బడిమానేసి చెత్త ఏరుకునే పిల్లవాడు కనిపిస్తే అతన్ని బడికి తీసుకు రావడానికి రాము చేసే ప్రయత్నాన్ని సంభాషణ రూపంలో రాయండి?



జ.బాల కార్మికులు కనిపిస్తే వెంటనే తీరికగా వారి దగ్గరకు రాము వెళ్లాడు వాళ్లిద్దరి మధ్య సంభాషణ..

రాము: బాబూ! ఏం పని ఇది? నీకెవ్వరూ లేరా?బాలుడు: లేరు సార్. చెత్త కాగితాలేరుకుంటేనే కడుపుకు కొంత తిండి దొరుకుతుంది.

రాము: అలాగా! ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అనాథాశ్రమాలు ఏర్పాటు చేశాయి. నీకు ఉండడానికి వసతి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి చదువుకునే ఏర్పాట్లు చేస్తారు. నాతో రా నీకు మంచి బతుకు దొరుకుతుంది.



లా సంభాషణను చక్కగా మలిచి బాలున్ని అనాథాశ్రమానికి చేరేలా చూడాలి.11.    కాశీ పట్టణంలో అన్నపూర్ణకు, వ్యాసునకు మధ్య జరిగిన సంభాషణను కథలా రాయండి?ఙఞ్చటజ.    వ్యాసుడు కాశీ పట్టణంలో తన శిష్యులతో కలిసి నివసిస్తున్నాడు. రోజూ భిక్షాటన చేసి కడుపు నింపుకొని తన ధ్యాన, యోగా, రచనా వ్యాసంగంతో వ్యాసుడు జీవిస్తున్నాడు. శివుడు వ్యాసుని పరీక్షించే నెపంతో ఒకరోజు ఎక్కడా భిక్ష దొరకకుండా చేశాడు. క్షుద్బాధతో ఆ రాత్రి గడిపి మరునాడు భిక్షాటనకు వెళ్లాడు. ఆ రోజు కూడా భిక్ష దొరకలేదు. దాంతో కోపించి భిక్ష పాత్ర నేలకేసి కొట్టి ‘కాశీ నగరానికి మూడు తరాల దాకా విద్య, ధనం, మోక్షం లేకుండు గాక’ అని శపించ బోయాడు.



గమనిక: మిగతా సంభాషణను కథ రూపంలో  రాయగలగాలి. 12.పరిసరాల్లో జీవించే పశు పక్ష్యాదులతో మనం ఏ విధంగా మసలుకోవాలో ఒక కరపత్రం రాయండి?ఙఞ్చటజ.    {పకృతిని రక్షించుకుందాం, ప్రకృతిలో భాగమైన పశు పక్ష్యాదులను రక్షించుకుందాం. అడవులను కాపాడుకుందాం. అడవుల వల్ల వర్షాలు పడతాయి. పర్యావరణం బాగుంటుంది. పశు పక్ష్యాదులను కాపాడాలంటే వన సంరక్షణ చేయాలి. దానివల్ల లాభం పొందేది మానవులే.



 ఇలా పురజనులకు ఒక కరపత్రం తయారు చేయాలి.

గమనిక: సృజనాత్మకత,ప్రశంస, పాఠ్యాంశ సారాంశం క్షుణ్నంగా తెలిసిన విద్యార్థులు సొంతంగా జవాబులు విపులంగా రాయాలి. పాఠంలో ఒక నీతి నిక్షిప్తమై ఉంటుంది. ఉపాధ్యాయుని బోధన వల్ల ఆ నీతి తెలుస్తుంది. కాబట్టి మంచి విషయాలను మిత్రులకు లేఖలుగా రాయటం, వ్యాసంలా రాయటం, ప్రశంస, సంభాషణలు, ఏకాంకికలు, కరపత్రాలు, నినాదాలు ఇవన్నీ విద్యార్థి సృజనాత్మకతను తెలిపేవి. పాఠ్యాంశ భావం తెలిసిన విద్యార్థి ప్రశ్న ఏ రూపంలో ఉన్నా జవాబు రాయగలడు.



సృజనాత్మకతలో భాగంగా మరి కొన్ని ప్రశ్నలు రామాయణం నుంచి ఉంటాయి. రామాయణం తెలియని భారతీయులుండరు. కాబట్టి సారాంశ మెరిగి ఉపవాచకంలోని రామాయణం చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు..

    1. రాముని పాత్ర చిత్రణ గురించి రాయండి?

    2. రామాయణం ఆధారంగా అన్నదమ్ముల

అనుబంధం గురించి రాయండి?

    3. అశోక వనంలో హనుమ - సీతల సంభాషణల ఆధారంగా వారి స్వభావాలను రాయండి?

    4. కిష్కిందకు వెళ్లిన లక్ష్మణుని కోపానికి కారణం ఏమిటి? వివరించండి?

    5. సీతారాముల కల్యాణ ఘట్టాన్ని వివరించండి?

    6. శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి ఎలాంటిదో వివరించండి?

    7. వాలి సుగ్రీవుల యుద్ధాన్ని వర్ణించండి. వాలి వధ న్యాయమా? కాదా? వివరించండి?

    8. ముందు నుయ్యి వెనక గొయ్యి ఈ వాక్యం ఏ సందర్భంలోనిది? వివరించండి?

2. పదజాలం

బహుళైచ్ఛిక ప్రశ్నలుఙఞ్చటఅ)    సరైన సమాధానాన్ని గుర్తించటంఙఞ్చట1.    అనలం అంటే?    (2)

1) జహ్ని    2) అగ్ని    3) పంచవని    4) సపత్నిఙఞ్చట2.    కష్టాలు మిక్కుటమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మిక్కుటమై అంటే?    (2)

    1) తక్కువై        2) ఎక్కువై

    3) సమానమై        4) ఏవీకాదుఙఞ్చట3.    బుద్ధుని ధర్మం గొప్పది. ధర్మానికి వికృతి ఏది?    (3)

    1) దరమము        2) ధమ్మము

    3) దమ్మము        4) ధమముఙఞ్చట4.    మేము కొత్త గీము కట్టాము. గీముకు ప్రకృతి?    (4)

    1) గ్రాహము        2) గ్రహము

    3) గ్రామము        4) గృహముఙఞ్చట5.    చిలుక కొయ్య మీద సన్యాసి భిక్షా పాత్రను పెట్టేవాడు. కొయ్య అంటే?    (2)

    1) బండ    2) చెక్క    3) పెట్టె    4) గోడఙఞ్చట6.    మాయమ్మ తమ్ముడి పక్షం మాట్లాడుతుంది. పక్షం అంటే?    (4)

    1) గురించి    2) రెక్క    3) ధర్మం    4) వైపుఙఞ్చట7.    వ్యక్తి గొప్పదనాన్ని తెలపడానికి అతని ప్రవర్తనే గీటురాయి. గీటురాయి పదానికి అర్థం?    (4)

    1) అద్ధం    2) సౌందర్యం  3) అర్థం  4) నిదర్శనంఙఞ్చట8.    మా పెరట్లోని మామిడి బూరుహం ఫలాలు మధురం. బూరుహం అంటే?    (2)

    1) తీగ    2) చెట్టు    3) భూమి    4) పొదఙఞ్చట9.    కన్ను లేనిదే మనం ప్రపంచాన్ని చూడలేం? అన్ని ఇంద్రియాల్లో నయనం ప్రధానం కాబట్టి విలక్షణ సమయంలో నేత్రదానం చేయాలి. (ఈ వాక్యాల్లోని పర్యాయ పదాలను గుర్తించండి)?    (1)

    1) కన్ను నయనం నేత్రం    2) కన్ను నయనం కాంతి

    3) నేత్రం కన్ను మిన్ను    4) నేత్రం నయనం శయనంఙఞ్చట10.    కుండలి పదానికి నానార్థాలు?    (2)

    1) కప్ప పాము నెమలి    2) పాము నెమలి వరుణుడు

    3) నెమలి వరుణుడు మేక    4) ఏవీకాదు



గమనిక: 10వ తరగతి తెలుగు వాచకం చివరి పేజీల్లో పద విజ్ఞానం ఉంది. అందులో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి-వికృతులు, వ్యుత్పత్యర్థాలు ఉన్నాయి. ఒకసారి బాగా చదివితే ఎటువంటి లఘు ప్రశ్నలకైనా జవాబును గుర్తించవచ్చు. ప్రతి పాఠంలోని కవి పేరు, కవి ఇతర రచనలు ఒక పట్టికలా రూపొందించుకుంటే లఘు ప్రశ్నల సమాధానాలుగా ఉపయోగపడుతాయి.తీయాలకు సంబంధించిన ప్రశ్నలు1.‘ఆరునూరైనా’ ఈ పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం?.ఎట్టి పరిస్థితులోనూ తప్పకుండా అనుకున్నది సాధిస్తాను అనే సందర్భంలో వాడతారు.ఙఞ్చట2.    ‘అగ్ర తాంబూలం’ ఈ పదాన్ని ఏ సందర్భంలో వాడతారు.    అందరి కంటే ముఖ్య స్థానం (ప్రాముఖ్యత) ఇచ్చి గౌరవించే సందర్భంలో వాడతారు.ఙఞ్చట3.    ‘చీమకుట్టిన చందం’  పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం.పెద్ద ఆపద వచ్చినా కొంచెం కూడా చలించకపోతే చీమ కుట్టిన చందంగా నైనా లేదా అనే సందర్భంలో వాడతారు.ఙఞ్చట4.‘పురిట్లోనే సంధి కొట్టడం’ దీన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?.ఏ పనినైనా ప్రారంభించగానే మొదట్లోనే విఫలం కావడాన్ని పురిట్లోనే సంధి కొట్టడం అని అంటారు.



నువిప్పు: సొంత వాక్యం రాయండి.గురువుగారి మాటలతో నాకు కనువిప్పు కలిగింది.6.పఠనీయ గ్రంథం: రామాయణం పఠనీయ గ్రంథం (సొంత వాక్యం).7.: ధీమంతులకు ఆత్మసై్థర్యమే శ్రీరామరక్షగా ఉంటుంది.8.గీటురాయి: నిదర్శనం..    ఎన్నికలు ప్రజాభిప్రాయానికి గీటురాయి.9.    కారాలు, మిరియాలు నూరడం: మండిపడటం.ఙఞ్చటజ.    పాలకపక్షం, విపక్షం పరస్పరం ఎప్పుడూ కారాలు మిరియాలు నూరుతుంటారు.10.మచ్చెకంటి: చేపల్లాంటి కన్నులు గలది.



భాగవతంలో సత్యభామను ‘మచ్చెకంటి’అని శంసిస్తారు.11.కుందాడుట: బాధపెట్టినట్లు మాట్లాడటం.గురువులను కుందాడుట శ్రేయస్కరం కాదు.ఙఞ్చట12.    భుక్తిశాల: భోజనశాల..బంధువులంతా భుక్తిశాలలో విందుభోజనం చేశారు.ఙఞ్చట13.    సమయ సందర్భాలు: కొందరు సమయ సందర్భాలు పాటించకుండా మాట్లాడుతారు.ఙఞ్చట14.    ద్వార కవాటం: ద్వార బంధం (తలుపులు).ఙఞ్చటజ. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ద్వారకవాటం వేయరాదు. 15.హాయి సౌఖ్యాలు: సుఖ సంతోషాలు.ఙఞ్చటజ.    {పతిఫలాపేక్ష లేకుండా సేవ చేసే వారికి జీవితంలో హాయి సౌఖ్యాలు కలుగుతాయి.



పేపర్ - 2అవగాహన ప్రతిస్పందన

కింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.ఉదా 1: కిష్కిందకు వెళ్లారందరు. సుగ్రీవుడు వాలిని మళ్లీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగు ముందుకు వేశాడు. కానీ వాలి భార్య అడ్డుపడింది. ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్లీ ఆహ్వానించడం వెనుక ఏదో అంతరార్థం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవునికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. యుద్ధానికి వెళ్లడం క్షేమం కాదని వారించింది. తార మాటలు పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధ దిశగా అడుగులు వేశాడు.

 వాలి క్షేమం కోరే వారెవరు?

 వాలి భార్య తార.



వాలి విరోధి ఎవరు? వాలి తమ్ముడు సుగ్రీవుడు. పై పేరా చూస్తే ఎవరు ఓడిపోతారనిపిస్తుంది?

 వాలి.ఙఞ్చటఈ. వాలి భార్య మాటను పాటించాడా?ఙఞ్చటజ. పాటించలేదు.ఙఞ్చటఉ. సుగ్రీవునికి ఎవరి సాయం ఉంది?ఙఞ్చటజ. శ్రీరామచంద్రుని సాయం ఉంది.గమనిక: పైన ఇచ్చిన పరిచిత గద్యం ఉపవాచకమైన రామాయణంలోనిది. ఉపవాచకంలోని గద్యాలే పరీక్షలో ఇస్తారు కాబట్టి ఉపవాచకం క్షుణ్నంగా చదవాలి.



కొన్ని ఉదాహరణలు:ఙఞ్చట2వానర సైన్యంలో సువేల నీతరం కాదని లంకేశుని హెచ్చరించాడు.ఙఞ్చట3.    దశరథుడు పుత్రకామేష్ఠి చేసినప్పుడు ఆనంద తాండవం చేసింది.ఙఞ్చట4.శోకాగ్నిని పోగొట్టే ప్రయత్నం  దుఃఖస్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు.5.    దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద  సుతిమెత్తగా సూచించాడు.6.    మారే చసుబాహులుఏ గురువు సంతోషించడు?7.విశ్వామిత్ర మహర్షి అనుమతితో మూర్ఛబోయారు.8.    ఇచ్చిన మాట ప్రకారం  జరిగాయి కల్యాణాలు.9.శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం నాకు ఆనంద మేముంటుందన్నది కైకేయి.ఙఞ్చట10.    హనుమదాదులు ఒక పెద్ద గుహఅలల అలజడి భయాన్ని కలిగిస్తుంది.ఙఞ్చటఐఐ.గద్యాన్ని చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి.



(అపరిచిత గద్యం ఏదైనా ఇవ్వచ్చు)

ఉదా: శ్రీ కృష్ణదేవరాయలు 16వ శతాబ్దం వాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువన విజయమనే సభా మంటపంలో సాహిత్య గోష్టి నిర్వహించేవాడు. కవి పండితులను పోషించేవాడు. ఆయన ఆస్థానంలో 8 మంది కవులుండేవారు. వారిని అష్ట దిగ్గజాలనేవారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వారిలో తెనాలి రామకృష్ణుడు వికటకవిగా పేరుగాంచాడు. రాయలు రాజు మాత్రమే కాదు కవి కూడా. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని చాటాడు. ఆయన కాలం తెలుగు భాషకు స్వర్ణయుగమై భాసిల్లింది.ఙఞ్చట1. శ్రీకృష్ణ దేవరాయలు ఏ శతాబ్దికి చెందిన వాడు? ఆయన ప్రత్యేకత ఏమిటి?ఙఞ్చట2. సాహిత్య గోష్టి జరిపే సభామంటపం పేరేమిటి?

    

పేపర్-1

1. స్వీయరచన5 లేదా 6 వాక్యాల్లో జవాబులు రాసే ముఖ్య ప్రశ్నలు

గమనిక: స్వీయ రచన అంటే సొంతంగా రాయడం అని అర్థం. ఇందులో కారణాలు, అభిప్రాయాలను వివరిస్తూ సమాధానాలు రాయాలి. రచయిత అభిప్రాయాన్ని గ్రహించి విద్యార్థి తన సొంత మాటల్లో సమాధానం ఇవ్వాలి. ప్రశ్నలడిగే విధానంలో ఎన్ని తేడాలున్నా దాని సారాంశాన్ని గ్రహించాలి. ఈ క్రమంలో ఒకే జవాబును గ్రహించేటప్పుడు ప్రశ్నలు అనేక కోణాల నుంచి రావచ్చు. ప్రశ్న ఎలా వచ్చినా సారాంశం తెలిస్తే సమాధానం రాయడం సులువు.



(ఇక్కడ ప్రశ్నలకు జవాబులు క్లుప్తంగా ముఖ్యాంశాలను మాత్రమే ఇస్తున్నాం. వాటి ఆధారంగా జవాబు రాయగలగాలి.)

వెన్నెల1.    వెన్నెల పాఠంలో కవి వెన్నెలను వర్ణించిన తీరును సొంత మాటల్లో రాయండి?.{పకృతి సౌందర్యంలో చంద్రోదయం ఎంతో మనోహరమైంది. చంద్రోదయాన్ని, వెన్నెలను చూసి మురియని మానవుడు లేడనడం అతిశయోక్తి కాదు. ఎర్రన చంద్రోదయ వర్ణన ఎంతో రమణీయంగా ఉంటుంది.    కవి వెన్నెలను ఎన్నో విధాలుగా వర్ణించాడు. దిక్కులనే కొమ్మలతో చుక్కలనే పూలతో పెద్ద చెట్టులా ఆకాశం వెలుగులీనుతుంది.    ఆ పూలను అందుకునే ఆత్రంలో విజృంభించాడు చంద్రుడు.    వెన్నెల ఉప్పెనలా వెల్లువెత్తి దిక్కులన్నీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం ఆదిశేషుని పానుపులా ఉంది. అందులోని మచ్చ విష్ణువులాగా కనిపిస్తూ అలరిస్తుంది.



కలువలు విచ్చుకొని పుప్పొడిపై తేనె లూరగా తుమ్మెదలకు పండుగ చేస్తున్నాయి. పండు వెన్నెల కొత్త పరిమళాలతో గుబాళిస్తుంది.

చంద్రుడు వెన్నెలను వర్షంలా కురిపిస్తూ చంద్రకాంత శిలలను కరిగిస్తూ, చకోరపక్షులను మురిపిస్తూ, స్త్రీల చిరునవ్వుల తెల్లని కాంతిని పెంచుతూ, దిశలన్నీ వెన్నెల అనే సముద్రపు నీటితో నింపుతున్నాడు. పండువెన్నెల పంచే చంద్రోదయం నిండుగా ఆవిర్భవిస్తుంది.ఙఞ్చట2.    ఎర్రన చంద్రోదయాన్ని వర్ణించిన విధానాన్ని సొంత మాటల్లో రాయండి?ఙఞ్చట3. చంద్రోదయాన్ని మీరు చూస్తున్నప్పుడు ఎలా అనుభూతి చెందుతారు? ఎర్రనతో ఏకీభవిస్తారా?



ధన్యుడుఙఞ్చట4.    ధన హీనత గురించి చూడాకర్ణుడు ఏమన్నాడు?.    ధనం గలవాడే బలవంతుడు, పండితుడు, ధనమే నిదానం, ఆనందం. ధనం లేని వారికి బంధువులు మిత్రులు ఉండరు. దారిద్య్రం కంటే మరణమే మేలు. మరణం కొద్ది సమయ యాతన.. కాని దారిద్య్రం యావజ్జీవితం వేదనకరమే.5.నేను ధన్యుడనైతిని అని హిరణ్యకుడు అనడానికి కారణమేమి?.అర్థవిహీనుడై పశ్చాతప్తుడై వగచే హిరణ్యకునితో మంథరకుడు, అర్థములు (డబ్బులు) శాశ్వతం కావు. జీవితం క్షణ భంగురం, యవ్వనం వేగంగా ప్రవహించే నది వంటిది. బుద్ధి మంతుడు ధర్మంగా నడవాలి. లోభం విడవాలి. ఉన్నంతలో తృప్తిగా బతకాలి అని అంటాడు. ఇలాంటి మంచి మాటలు విన్న హిరణ్యకుడు ఉత్తమ సాంగత్యంతో తన జన్మ ధన్యత పొందిందని సంతోషించాడు.6.ధన్యుడు పాఠం ఆధారంగా ధనం ఆవశ్యకతను వర్ణిచండి.7.హిరణ్యకుడు మంథరుడి మాటలకు ఎలా సంతోషించాడో సొంత మాటల్లో రాయండి?



మాతృభావనఙఞ్చట8.‘శివాజీ ఆదర్శం’ గురించి సొంత మాటల్లో జవాబు రాయండి?.    పర స్త్రీని తల్లిగా గౌరవించడం, కులమత జాతి వివక్ష లేకుండా స్త్రీలందరిని మాతృభావనతో చూడటం, పవిత్రమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం, సీత, సావిత్రి, సుమతి వంటి తల్లులను పేర్కొనడం, స్త్రీలు భారతావనికి భాగ్యమిచ్చే కల్పవల్లులు అని గౌరవించడం, పరస్త్రీని దర్బారుకు బందీ గా తెచ్చిన సోన్‌దేవుని మందలించి హితోపదేశం చేయ డం, సగౌరవంగా ఆస్త్రీని వారి దేశానికి పంపడం వంటివి శివాజీ ఆదర్శానికి నిదర్శనాలు.ఙఞ్చట9.    ‘మాతృభావన’ పాఠంతో కవి ఎలాంటి సందేశం ఇచ్చాడో సొంత మాటల్లో రాయండి?ఙఞ్చట10.    ‘స్త్రీలను గౌరవించడం మనందరి బాధ్యత ఈ విషయాన్ని ఎలా సమర్థిస్తారు?ఙఞ్చట11.    ‘స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?



జానపదుని జాబుఙఞ్చట12.రైతు సమస్యలను గురించి రాయండి?ఙఞ్చటజ.    రైతులు ఎండనక, వాననక కష్టించి పనిచేసి ధాన్యం పండిస్తారు. వారి ఉత్పత్తికి తగిన గిట్టుబాటు ధర రాక పేదరికం అనుభవిస్తున్నారు. కష్టం ఒకరిది ఫలితం మరొకరిది. దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారు. రైతుల శ్రమకు తగిన ఫలితం అందాలి. పల్లెటూళ్లలో కనీస సౌకర్యాలు ఉండాలి. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందాలి. పంట చేనుకు నీటి సౌకర్యం ఉండాలి.ఙఞ్చట13.    వ్యవసాయ రంగం నిర్లక్ష్యం కావడానికి కారణాలేమి? మీరైతే ఎలా విజయవంతం చేస్తారు?.చదువుకున్న వారు ఉద్యోగాల కోసం పట్నం వెళ్లి ఏదో ఒక పని చేస్తూ స్థిర పడుతున్నారు. వ్యవసాయాన్ని కష్టమైన పనిగా భావిస్తున్నారు. దానికితోడు రైతులకు సరైన సౌకర్యాలు లేక, దళారుల బెడదతో పేదరికంలోనే మగ్గుతున్నారు. పంటచేలను, చెరువులను ఇళ్ల స్థలాలుగా చేసి విక్రయిస్తున్నారు. అడవులు నశిస్తూ, కాలుష్యం పెరుగుతూ వర్షాభావం పెరుగుతుంది.  బావుల నుంచి పొలాలకు నీరు అందించాలంటే కరెంటు కావాలి. ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, దళారుల బెడదతో యువకులు వ్యవసాయం అంటే భయపడి పట్నం వెళ్లి

పోతున్నారు.



నేనైతే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తెలుసుకొని, పంట దిగుబడి పెరిగేలా చేస్తాను. వ్యవసాయం పట్ల యువతకు అవగాహన కల్పించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం జరిగేలా కృషి చేస్తాను. రైతే రాజు, గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి, ఇలాంటివి యువతకు అర్థమయ్యేలా కృషి చేస్తాను.

నేటి వార్తాపత్రికల్లో వార్తల్లో రైతుల గురించి వచ్చే వార్తలను విని చదివి కూడా సొంతంగా పై రెండు ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు.)శతక మధురిమఙఞ్చట14.    పండితుడు ఏ సంపదలతో ప్రకాశిస్తాడు?.గురుభక్తి, దానగుణం గల వాడై, శ్రద్ధగా విని పరిశీలనతో విచక్షణ గలవాడు, భుజ బలంతో విజయం సాధించేవాడు, సత్యవాక్కు గలవాడు, దయా హృద యం గల పండితుడు సంపద లేకున్నా ప్రకాశిస్తాడు.ఙఞ్చట15.వివేకవంతుని సంపదలేమిటి?.



పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేసేవాడు, స్వార్థం కోసం అబద్దాలాడని వాడు, హద్దు మీరి, మర్యాద మీరి ప్రవర్తించని వాడు, అందరితో సఖ్యతతో మెలగే వాడు వివేకవంతుడు. అతడు ఆచరించే లక్షణాలే అతని సంపదలు.16.మనం చేసే పనులు ఏయే సందర్భాల్లో ప్రయోజనాన్ని ఇవ్వవు? ఈ విషయాన్ని వివరించండి?.మంచి స్వభావం లేకుండా చేసిన పనులు లాభించవు. సత్ప్రవర్తన లేని ఆలయ సందర్శన, సంస్కారం లేని చదువు, చంచల మనసుతో చేసే శివ పూజ, శాంతినివ్వని యోగసాధన, మంచిని పెంచని మతం, మేలుకోరని వ్రతం, చైతన్యం కలిగించని ఆచారాలు, లోకరక్షణ చేయలేని ధర్మం వ్యర్థం. ఇంద్రియ నిగ్రహం లేని జపతపాలు, దైవభక్తి లేని జన్మ ప్రయోజనం లేనివి.



నేనెరిగిన బూర్గులఙఞ్చట17.బూర్గుల రామకృష్ణారావు ఉపకారశీలి. వివరించండి?ఙఞ్చటజ.    బూర్గుల రామకృష్ణారావు కుటుంబంతోనే గాక అందరికీ ఆత్మీయుడైన తండ్రిగానే ఉండేవారు. ఆయనను ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్ట సుఖాలు చెప్పుకునేవారు. అందువల్ల ప్రతి సమావేశానికి ఆలస్యంగా వచ్చేవారు. అయినా మిత్రులు, సహచరులు, ప్రజలు ఓర్మితో వేచి చూసే వారు, రాగానే తన ఆలస్యానికి వినయంగా కారణాలు చెప్పే వారు. సామాజిక యాత్రలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. స్థితప్రజ్ఞత వారి లక్షణం. దూషణ భూషణాలను సమంగా స్వీకరించేవారు. ‘సరే అవన్నీ ఆటలో ఉండేవేగా’అనేవారు.ఙఞ్చట18.    పి.వి.నరసింహారావుతో బూర్గుల రామకృష్ణారావు అనుబంధం గురించి యండి?.పి.వి.నరసింహారావుకు బూర్గుల రామకృష్ణారావుతో పనిచేసే అదృష్టం కలిగింది. బూర్గుల సహచర్యంలో నరసింహారావు అపరచాణక్యునిగా, రాజకీయ దురంధరుడిగా, బహు భాషావేత్తగా, విశాలదృక్పథం గల నాయకునిగా కీర్తి గడించారు. పీవీ రాజకీయ, సాహిత్య రంగంల్లో ప్రజ్ఞావంతులుగా రాణించారంటే అది బూర్గుల సాన్నిహిత్యం వల్లనే. వాక్పటిమ స్థిత ప్రజ్ఞత పీవీకి అలవడ్డాయి. సజ్జన సాంగత్యంలోని గొప్పదనం అది.



నగర గీతంఙఞ్చట19.రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు ఎందుకు వస్తున్నారు? వివరించండి?ఙఞ్చటజ.    ఉపాధి కోసం అమ్మ ఒడి లాంటి పల్లెను వదిలి నగరానికి వచ్చి తలదాచుకునే నీడదొరక్క పేద రైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకు గదుల్లో మురికి ప్రదేశాల్లో ఊపిరాడని స్థితిని అనుభవిస్తున్నారు.ఙఞ్చట20.    నగరంలో దారిద్య్రం, సౌభాగ్యం సమాంతర రేఖలు అని కవి అనడంలో ఉద్దేశమేమిటి?ఙఞ్చటజ.    నగరం వైవిధ్యమైన సమస్యలతో విచ్ఛిన్న మనస్తత్వాలతో కలిసిపోయి ఉంటుంది. విశ్రాంతి తీసుకునే తీరిక ఉండదు. నగరం నిండా అందమైన భవనాలే కాదు చిన్న పూరిపాకలు కూడా ఉంటాయి.



నగరంలో ఐశ్వ ర్యం, దారిద్య్రం సమాంతర రేఖలుగా కనిపిస్తాయి.21.    పట్నంలో ఎదుర్కొనే సమస్యలెలా ఉంటాయి?ఙఞ్చటజ.    పట్నంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నాలుగు వైపులా ప్రమాదం పొంచి ఉంటుంది. ఆత్మీయమైన పలకరింపులు ఉండవు, యాంత్రిక మనస్థితిలో ఏకాకిగా బతుకుతారు. నగరం ఒక అర్థం కాని రసాయనశాల. బతుకు తెరువు కోసం వచ్చిన వారు ఉపాధి కోసం ఆశగా వేచి చూస్తారు. నగర విలాసాలు ఆకర్షించి వారిని బయటకు పోనీయవు. నిరుద్యోగం భయపెడుతున్నా, కాలుష్యం, ట్రాఫిక్ జామ్ కలవర పెట్టినా నగరం విడిచిపోలేరు. నగరం ఒక పద్మవ్యూహం లాంటిది.



యక్షుడి అప్పుఙఞ్చట22.    కేశవదాసు వ్యక్తిత్వం ఎలాంటిది?.కేశవదాసు శివ భక్తుడు. పరోపకార పరాయణుడు.  యక్షుడు ఇవ్వాల్సిన అప్పు గురించి రామగిరి శివుడికి  సిఫార్సు చేయమని కేశవదాసును అడిగాడు. అలా చేస్తే తనకు పదివేలు ఇవ్వాల్సిందిగా  కేశవదాసు కోరాడు. కేశవదాసు ప్రార్థనతో రామగిరికి డబ్బు లభించింది. కాని రామగిరి కేశవదాసుకు పదివేలు ఇవ్వనన్నాడు. కేశవదాసు రామగిరిని ఒక్కమాటైనా అనకుండా తనకు శివుడే దిక్కు అన్నాడు. ఎవరినీ యాచించని ఆత్మాభిమానం ఉన్నవాడు కేశవదాసు.ఙఞ్చట23.    రామగిరి పాత్ర ఆధారంగా ధనవంతుల స్వభావాన్ని విశ్లేషించి రాయండి?.మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సామాన్యుల ఇబ్బందులను వడ్డీ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రలోభానికి గురిచేసి అధికవడ్డీలు వసూలు చేస్తారు. పొలాలు, ఇళ్లు మొదలైనవి తాకట్టు పెట్టుకొని స్వాధీనం చేసుకుంటారు. అప్పు ఇచ్చిన వారు ధనవంతులుగా మారి పేదలను మాటలతో, చేతలతో కుళ్లబొడిచి క్రూరంగా ప్రవర్తిస్తారు.



బసవేశ్వర పరిణయంఙఞ్చట24.    బసవేశ్వరుని పరిణయం జరిగిన తీరు వివరించండి?.సోమనాథుడు తెలుగు భాషను తెలుగు వారి ఆచార వ్యవహారాలను గౌరవించిన కవి శ్రేష్టుడు. ఇతడు ప్రజల వాడుక భాషలో, సరళమైన శైలిలో రచనలు చేశాడు. వీరి రచనల్లో బసవపురాణం, వృషాధిప శతకం, పండితారాధ్య చరిత్ర, చతుర్వేద సారం ముఖ్యమైనవి.గతంలో వివాహాలు శాస్త్రోక్తంగా, వేడుకగా భక్తి విశ్వాసాలతో జరిగేవి. పచ్చని పందిళు,్ల మకర తోరణాలు, పూల మంటపాలు, ముగ్గులు, సుగంధ పరిమళాల గుబాళింపులతో పట్టణాన్ని అలంకరించేవారు. జంగమదేవర పాదజలంతో అభ్యంగన మాచరించిన బసవేశ్వరుడు పట్టు వస్త్రాలను ధరించి విభూతి రేఖలతో రుద్రాక్షమాలలతో అలంకరించుకొని పూజా సుమాలు శిగలో తురుముకొని పెళ్లి కొడుకై వచ్చాడు. బలదేవుడు బసవేశ్వరునికి తన కూతురైన గంగాంబనిచ్చి వేదొక్తంగా వివాహం చేశాడు. పెళ్లిలో తెలుగువారి ఆనవాళ్లు చక్కగా సోమనాథుడు చూపించాడు.ఙఞ్చట25.    నేడు మీరు చూస్తున్న పెళ్లిళ్లలో తెలుగువారి పెళ్లి ఎలా జరుగుతుందో సొంత మాటల్లో రాయండి26.    బసవేశ్వర పరిణయం ఆధారంగా పాల్కురికి సోమనాథుని రచనాశైలిని వివరించండి?



మా ప్రయత్నంఙఞ్చట27.    షావుకారు జానకి ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు?.‘‘శాల్యూట్లన్నీ హీరోలకే, ఆ తర్వాతే హీరోయిన్లకు. ఇది మన సమాజ విధానం. చివరకు మిగిలేది హీరో గొప్పదనమే. చరిత్రలో కూడా అంతే. సమాజ విధానాన్ని మార్చడం తేలిక కాదు. కానీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా అర్థం చేసుకుంటూ చరిత్రను తిరిగి రాయటానికి ఇది అనువైన సమయమనిపిస్తుంది’’ అన్నారు.ఙఞ్చట28.    ఏ రంగంలోనైనా స్త్రీలు చేసిన కృషికి సరైన గుర్తింపు లభించటం లేదు. కారణాలేమి?{పాచీన కాలం నుంచి ఈ నాటి వరకు స్త్రీలకు సమాజంలో సమున్నతమైన స్థానం లేదనే చెప్పాలి. అన్ని రంగాల్లో స్త్రీలు ముందుకు వెళుతున్నా వారికి తగిన ప్రోత్సాహం ఉండేది కాదు. చరిత్రలో ఎందరో వీరనారీమణులు పురుషాధిక్యత కారణంగా సరైన గుర్తింపు పొందలేదు. స్త్రీలు అనాది నుంచి రెండో స్థానంలోనే ఉండిపోయారు. ‘చరిత్ర నిర్మాణంలో స్త్రీలకు సరైన గుర్తింపు దొరకలేదు’ అనొచ్చు.29.    మీ ఇంట్లో అమ్మ చేసే పనులను, కుటుంబం కోసం ఆమె చేసే కృషి, పడే తపన గురించి మీ సొంత మాటల్లో రాయండి?



గమనిక: విద్యార్థులు వారి స్వానుభవాన్ని రాయాలి)

మాణిక్య వీణఙఞ్చట30.    మంత్రాలకు చింతకాయలు రాలవు మీ అభిప్రాయం రాయండి?    మంత్రాలకు చింతకాయలు రాలవు నిజమే. పద్యం ధాటికి చింతలు దూరం కావు. యంత్రాలతో జబ్బులు నయం కానట్టే మాయమాటలతో సామాజిక సమస్యలు తొలగిపోవు. వాస్తవమైన కార్యాచరణ, నిబద్ధత, అంకితభావంతోనే సామాజిక సమస్యలు పరిష్కారమవుతాయి.ఙఞ్చట31.    పాఠం ఆధారంగా మానవ పరిణామ క్రమాన్ని వివరించండి?ఙఞ్చటజ.    మనిషి కళ్లు తెరవగానే ప్రకృతి అందాన్ని చూసి పరవశించాడు. రంగులను, ధ్వనులను అనుకరించి తాదా త్మ్యం చెందాడు. ఆటా పాటా నేర్చుకున్నాడు. ప్రాచీన మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని ఎదిగాడు. చక్రాన్ని కనుక్కున్న రోజు ఎంత గొప్పదో.. చకచకా నాలుగు గీతలు గీసి లిపిని కనుక్కున్న రోజు అంతకంటే గొప్పది. నిప్పును కనుక్కున్న రోజెంత గొప్పదో తప్పటడుగుల నుంచి నృత్యాలు చేసిన రోజు అంతే గొప్పది. అరుపుల నుంచి మాటలు, మాటల నుంచి పాటలు నేర్చుకున్నాడు. పంటలు పండించటం, కళలు, విజ్ఞానంతో జీవన ప్రయాణం చేసిన మానవుడి ప్రజ్ఞ శాశ్వతమై మిగిలింది.32.    పాఠం ఆధారంగా మానవ ప్రగతికి పునాది ఎక్కడ పడిందో వివరిస్తూ రాయండి?



గోరంత దీపాలుఙఞ్చట33.    మనం చదివే పుస్తకాలు మన ఆలోచనలో, వ్యక్తిత్వంలో మార్పులు తెస్తాయని సమర్థిస్తూ రాయండి?ఙఞ్చటజ.పుస్తక పఠనం మానవున్ని తేజోవంతుణ్ణి చేస్తుంది. విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. లోకానుభవం వస్తుంది. సంస్కారం ఏర్పడుతుంది. ఒంటరితనాన్ని పొగుడుతుంది. పుస్తకాలు మంచి మిత్రుని వలె మంచి మార్గం చూపెడతాయి. మంచి వ్యక్తిత్వం అలవడుతుంది.34.‘గోరంత దీపాలు పాఠం ఆధారంగా గోరంత దీపాలు’ కొండంత వెలుగునిస్తాయని సమర్థిస్తూ రాయండి?.    అనాథ పిల్లలకు డబ్బు ఇవ్వడం గొప్పకాదు. వారికి చక్కని చదువు చెప్పించి బతుకు దెరువును చూపించ గలిగితే వారు స్వయం శక్తితో ఎదుగుతారు. అనాథ బాలల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. దానితో వారు ప్రయోజకులై తోటి వారికి, సమాజానికి ఉపయోగ పడతారు. అనాథ బాలల జీవితాల్లో గోరంత దీపాన్ని వెలిగించాలి. అది కొండంత వెలుగును అందిస్తుంది.



భిక్షఙఞ్చట35.భిక్షపాఠం ఆధారంగా శ్రీనాథుని రచనా శైలిని సొంత మాటల్లో రాయండి?ఙఞ్చటజ.    కవిత్రయం తర్వాత అంతటి ప్రతిభావంతుడైన శ్రీనాథుడు రెడ్డిరాజుల ఆస్థాన కవి. కనకాభిషేక గౌరవం పొందిన కవి సార్వభౌముడు. ఆయన రచించిన చాటువులు చమత్కారానికి, లోకానుశీలనకు, రసికతకు, జీవిత విధానానికి అద్దంపట్టేవి. ఉద్ధండ లీల, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి, ఉభయ వాక్ప్రౌఢి అనేవి శ్రీనాథుని కవితా లక్షణాలు. సీస పద్యాలకు శ్రీనాథుడు ప్రసిద్ధి. కాశీ అన్నపూర్ణ ఆతిథ్యం గురించి వ్యాసుని అసహనం గురించి కవి సహజంగా వర్ణించాడు.ఙఞ్చట36.ఉన్న ఊరు కన్న తల్లితో సమానం ‘ఈ వాక్యాన్ని సమర్థించండి?.గొంతు దాకా తినడానికి తిండి దొరకలేదని కోపంతో వ్యాసుడు భిక్షాపాత్ర పగల గొట్టుకున్నాడు. అంతేగాక కాశీనగరాన్ని శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సామాన్య ఇల్లాలిగా కనిపించి వ్యాసున్ని మందలిస్తుంది. ‘శివుని అర్థాంగి లక్ష్మి లాంటి కాశీ నగరాన్ని శపించాలనుకోవడం యుక్తం కాదు. ‘ఉన్న ఊరు కన్న తల్లితో సమానం’ అలాంటి కాశీ పట్టణాన్ని వదిలి వెళ్లి పోవాలనుకోవడం భావ్యం కాదు’ ఇల్లాలిగా మారువేశంలో ఉన్న అన్నపూర్ణాదేవి అంది.



చిత్రగ్రీవంఙఞ్చట37.    చిత్రగ్రీవం పాఠం ద్వారా మానవులకు పక్షులకు మధ్య గల సంబంధాన్ని వివరించండి?ఙఞ్చటజ.    పక్షులు అందంగా ఉంటాయి. రకరకాల పక్షులను మానవులు అపురూపంగా పెంచుకుంటారు. సమాచారాన్ని అందజేయడానికి పావురాలను వాడుకుంటారు.  పావురాలు కూడా తమ యాజమానులతో అత్యంత విశ్వాసంగా ఉంటాయి. గుంపులుగా ఆకాశంలో ఎగిరినా చివరకు తమ యజమానుల ఇళ్లకు చేరతాయి. వాటికి అత్యద్భుతమైన దిశా పరిజ్ఞానం కలదు. అవి తమ అంతఃప్రేరణ బలంతో వ్యవహరిస్తాయి. మొత్తం మీద మానవులకు పక్షులు మిత్రులుగా ఆత్మీయంగా వ్యవహరిస్తాయి.ఙఞ్చట38.    పాఠం ఆధారంగా పావురాల జీవన విధానాన్ని వివరించండి?ఙఞ్చటజ.    పావురాలు శాంతి కపోతాలు, అందమైన పక్షులు. యజమాని పట్ల విశ్వాసం కలిగి ఉంటాయి. వార్తలు చేరవేసే వేగులాంటివి. ఎవరికీ ఎలాంటి హాని చేయని మూగజీవాలు.



సృజనాత్మకత నమూనా ప్రశ్నలు)    12 లేదా 15 వాక్యాల జవాబులు1.{పకృతిలో మీకు నచ్చిన సూర్యోదయాన్ని వర్ణిస్తూ కవితను గాని, చక్కని వ్యాసాన్ని గాని రాయండి?.    రాత్రిని పటాపంచలు చేసే వెలుగురేఖలు ప్రసరించడం, కొత్తకాంతులు కొత్త రోజును తిరిగి మనం ఆహ్వానించడం ఇలాంటి భావజాలంతో సూర్యోదయ వర్ణనను 15 వాక్యాలు రాయాలి.ఙఞ్చట2.    ధనం ప్రాముఖ్యాన్ని ధన్యుడు పాఠం ఆధారంగా రాయండి?ఙఞ్చటజ.    ధనమూలం ఇదం జగత్. ధనమే బలం, ధైర్యం, తేజం. ధనహీనత వల్ల దుఃఖం, బుద్ధిహీనత, కార్య విఘ్నం, సమస్త బంధువులు దూరం కావడం, అంతటా అశాంతి కలుగును. ధన హీనత కంటే మరణమే మేలు.



గమనిక: ధన్యుడు పాఠంలోని పై ముఖ్యాంశాల ఆధారంగా వ్యాసాన్ని విస్తరించి రాయగలగాలి.3.{స్తీల పట్ల శివాజీకి గల మహోన్నత భావాలను వివరించండి?ఙఞ్చటజ.    కులమత, జాతి భేదాలు లేకుండా ఏ స్త్రీనైనా సరే మాతృ దృష్టితో చూడాలి. స్త్రీలు పుణ్యమూర్తులు.

మనిక: సోన్ దేవునితో, యవ్వన స్త్రీతో శివాజీ మాట్లాడిన మాటలను సొంత మాటల్లో రాయాలి.ఙఞ్చట4.    పల్లెటూరి ప్రశాంత జీవితాన్ని గురించి ఒక కవిత రాయండి?.    కల్లాకపటం లేని పల్లె, తెల్లవారగానే పలకరింపులు. తొలికోడి కూతతో మేల్కొన్న పల్లె. రైతన్నల పరుగులు, పాడి పశువుల పాలధార చప్పుళ్లు, పశువుల అరుపులు, పక్షుల కిలకిలారావాలు, సెలయేటి గలగలలు, పచ్చని పల్లె సీమలు, అన్నపూర్ణ లాంటి కన్న

తల్లులు.



గమనిక: ఇలా మీ ఊహల్లో, భావాల్లో ఉన్న పల్లెను

కవితలో వర్ణించగలగాలి.ఙఞ్చట5.    బూర్గుల రామకృష్ణారావు గురించి మీ మిత్రునికి లేఖ రాయండి?ఙఞ్చటజ.    తేదీ 15/9/2014,

హైదరాబాద్.    నేను క్షేమం. నీవు క్షేమమని భావిస్తాను. మా టీచర్  ఈ నెలలో బూర్గుల రామకృష్ణారావు పాఠం చెప్పారు. బూర్గుల వారు బహు భాషావేత్త, సౌమ్యుడు, నిరాడంబరుడు. కష్టసుఖాలను దూషణ భూషణలను సమంగా చూడగల స్థిత ప్రజ్ఞుడు. మంత్రిగానూ ముఖ్యమంత్రిగానూ గవర్నర్‌గానూ పనిచేశారు. రాజకీయ దురంధరులు. పి.వి. నరసింహారావు ప్రజ్ఞాశీలి కావడానికి ఆయన ప్రేరణే కారణం.



గమనిక: బూర్గుల రామకృష్ణారావు గురించిన సమస్త సమాచారం లేఖలో 15 పంక్తుల్లో రాయాలి.ఙఞ్చట6.    అలిశెట్టి ప్రభాకర్ నగర జీవితంపై ఎలాంటి వైఖరిని వెలిబుచ్చారు. వివరించండి?.నగరంలో ఉపాధికోసం పల్లెల నుంచి వలసలెక్కువై నగర జనాభా అధికం కావడం, మురికివాడలు పెరిగిపోవడం, యాంత్రికత ఒంటరితనం, ప్రేమ రాహిత్యం నగరంలోని ప్రత్యేకతలు. వాయు, జల, శబ్ద కాలుష్యాలు అధికం, జన జీవనం జీవన్మరణ పోరాటం, ట్రాఫిక్ జామ్, నీటి కొరత వంటి కవి చెప్పిన బాధలన్నీ వివరిస్తూ రాయాలి.ఙఞ్చట7.    మీరు చూసిన పెళ్లి గురించి తెలిపి, ఒక పెళ్లి పత్రికను తయారు చేయండి?.    నిశ్చితార్థం, ఎదురుకోళ్లు, జీలకరబెల్లం, తలంబ్రాలు, కన్యాదానం, సప్తపది, అప్పగింతలు ఇలా కొన్ని సంప్రదాయాలు వివాహంలో ఉంటాయి.



(మీరు చూసిన  వివాహనికి సంబంధించిన విధానాలు సంప్రదాయాలు రాయాలి. పెళ్లి పత్రిక మీకు తెలిసిన వారి పెళ్లి పత్రికగా తయారు చేయాలి.)8.    {స్తీల సమస్యను ప్రతిబింబించేలా మహిళా ఉద్యమాలపై నినాదాలు రాయండి?.1) స్త్రీలపై దౌర్జన్యాలు నశించాలి.

    2) స్త్రీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

    3) స్త్రీ విద్యను ప్రోత్సహించాలి.

    4) స్త్రీల హక్కుల పరిరక్షణకై ప్రభుత్వం కృషి చేయాలి.

    5) మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ కల్పించాలి.

    6) బాలికల పాఠశాలలు, కళాశాలలు మొదలైనవి ఉన్నచోట ప్రత్యేక నిఘా పెట్టాలి.



గమనిక: ఇలా నేడు మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉన్నాయి. టీవీల్లోనూ, వార్తల్లోనూ, చుట్టుపక్కల పరిసరాల్లోనూ మీరు చూసిన మహిళా సమస్యలను కూడా నినాదాలుగా రాయొచ్చు.9.    మీ బాల్యం నుంచి చుట్టూ పరిసరాల్లో ఇప్పటివరకూ జరిగిన మార్పుల గురించి వ్యాసం రాయండి?.ఆదిమ కాలం నుంచి రోజురోజుకు జరిగిన మార్పులు  నేడు మనల్ని ఈ స్థితిలో ఉంచాయి. నా బాల్యంలో పాఠశాలలు లేని పల్లెలు, హైస్కూల్ లేని ఓ మోస్తరు పెద్ద గ్రామాలు ఉండేవి. ఇప్పుడు పాఠశాలల సంఖ్య పెరిగింది. ఆధునిక టెక్నాలజీ పెరిగింది. టీవీలే గాక అంతర్జాలం నుంచి కూడా విషయ సంగ్రహణ, విజ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఇలా నాటి నుంచి నేటికి జరిగిన చక్కని మార్పులను విశ్లేషిస్తూ సమాధానం రాయాలి.ఙఞ్చట10.బడిమానేసి చెత్త ఏరుకునే పిల్లవాడు కనిపిస్తే అతన్ని బడికి తీసుకు రావడానికి రాము చేసే ప్రయత్నాన్ని సంభాషణ రూపంలో రాయండి?.    బాల కార్మికులు కనిపిస్తే వెంటనే తీరికగా వారి దగ్గరకు రాము వెళ్లాడు వాళ్లిద్దరి మధ్య సంభాషణ..

రాము: బాబూ! ఏం పని ఇది? నీకెవ్వరూ లేరా?    బాలుడు: లేరు సార్. చెత్త కాగితాలేరుకుంటేనే కడుపుకు కొంత తిండి దొరుకుతుంది.



    రాము: అలాగా! ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అనాథాశ్రమాలు ఏర్పాటు చేశాయి. నీకు ఉండడానికి వసతి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి చదువుకునే ఏర్పాట్లు చేస్తారు. నాతో రా నీకు మంచి బతుకు దొరుకుతుంది. ఇలా సంభాషణను చక్కగా మలిచి బాలున్ని అనాథాశ్రమానికి చేరేలా చూడాలి.11.    కాశీ పట్టణంలో అన్నపూర్ణకు, వ్యాసునకు మధ్య జరిగిన సంభాషణను కథలా రాయండి?ఙఞ్చటజ.    వ్యాసుడు కాశీ పట్టణంలో తన శిష్యులతో కలిసి నివసిస్తున్నాడు. రోజూ భిక్షాటన చేసి కడుపు నింపుకొని తన ధ్యాన, యోగా, రచనా వ్యాసంగంతో వ్యాసుడు జీవిస్తున్నాడు. శివుడు వ్యాసుని పరీక్షించే నెపంతో ఒకరోజు ఎక్కడా భిక్ష దొరకకుండా చేశాడు. క్షుద్బాధతో ఆ రాత్రి గడిపి మరునాడు భిక్షాటనకు వెళ్లాడు. ఆ రోజు కూడా భిక్ష దొరకలేదు. దాంతో కోపించి భిక్ష పాత్ర నేలకేసి కొట్టి ‘కాశీ నగరానికి మూడు తరాల దాకా విద్య, ధనం, మోక్షం లేకుండు గాక’ అని శపించ బోయాడు.



గమనిక: మిగతా సంభాషణను కథ రూపంలో  రాయగలగాలి. 12.పరిసరాల్లో జీవించే పశు పక్ష్యాదులతో మనం ఏ విధంగా మసలుకోవాలో ఒక కరపత్రం రాయండి?.    {పకృతిని రక్షించుకుందాం, ప్రకృతిలో భాగమైన పశు పక్ష్యాదులను రక్షించుకుందాం. అడవులను కాపాడుకుందాం. అడవుల వల్ల వర్షాలు పడతాయి. పర్యావరణం బాగుంటుంది. పశు పక్ష్యాదులను కాపాడాలంటే వన సంరక్షణ చేయాలి. దానివల్ల లాభం పొందేది మానవులే.

గమనిక: సృజనాత్మకత,ప్రశంస, పాఠ్యాంశ సారాంశం క్షుణ్నంగా తెలిసిన విద్యార్థులు సొంతంగా జవాబులు విపులంగా రాయాలి. పాఠంలో ఒక నీతి నిక్షిప్తమై ఉంటుంది. ఉపాధ్యాయుని బోధన వల్ల ఆ నీతి తెలుస్తుంది. కాబట్టి మంచి విషయాలను మిత్రులకు లేఖలుగా రాయటం, వ్యాసంలా రాయటం, ప్రశంస, సంభాషణలు, ఏకాంకికలు, కరపత్రాలు, నినాదాలు ఇవన్నీ విద్యార్థి సృజనాత్మకతను తెలిపేవి. పాఠ్యాంశ భావం తెలిసిన విద్యార్థి ప్రశ్న ఏ రూపంలో ఉన్నా జవాబు రాయగలడు.



సృజనాత్మకతలో భాగంగా మరి కొన్ని ప్రశ్నలు రామాయణం నుంచి ఉంటాయి. రామాయణం తెలియని భారతీయులుండరు. కాబట్టి సారాంశ మెరిగి ఉపవాచకంలోని రామాయణం చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు..

    1. రాముని పాత్ర చిత్రణ గురించి రాయండి?

    2. రామాయణం ఆధారంగా అన్నదమ్ముల



అనుబంధం గురించి రాయండి?

    3. అశోక వనంలో హనుమ - సీతల సంభాషణల ఆధారంగా వారి స్వభావాలను రాయండి?

    4. కిష్కిందకు వెళ్లిన లక్ష్మణుని కోపానికి కారణం ఏమిటి? వివరించండి?

    5. సీతారాముల కల్యాణ ఘట్టాన్ని వివరించండి?

    6. శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి ఎలాంటిదో వివరించండి?

    7. వాలి సుగ్రీవుల యుద్ధాన్ని వర్ణించండి. వాలి వధ న్యాయమా? కాదా? వివరించండి?

    8. ముందు నుయ్యి వెనక గొయ్యి ఈ వాక్యం ఏ సందర్భంలోనిది? వివరించండి?



2. పదజాలం

బహుళైచ్ఛిక ప్రశ్నలుఙఞ్చటఅ)    సరైన సమాధానాన్ని గుర్తించటంఙఞ్చట1.    అనలం అంటే?    (2)

    1) జహ్ని    2) అగ్ని    3) పంచవని    4) సపత్నిఙఞ్చట2.    కష్టాలు మిక్కుటమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మిక్కుటమై అంటే?    (2)

    1) తక్కువై        2) ఎక్కువై

    3) సమానమై        4) ఏవీకాదు3.    బుద్ధుని ధర్మం గొప్పది. ధర్మానికి వికృతి ఏది?    (3)

    1) దరమము        2) ధమ్మము

    3) దమ్మము        4) ధమము4.    మేము కొత్త గీము కట్టాము. గీముకు ప్రకృతి?    (4)

    1) గ్రాహము        2) గ్రహము

    3) గ్రామము        4) గృహము5.    చిలుక కొయ్య మీద సన్యాసి భిక్షా పాత్రను పెట్టేవాడు. కొయ్య అంటే?    (2)

    1) బండ    2) చెక్క    3) పెట్టె    4) గోడ6.    మాయమ్మ తమ్ముడి పక్షం మాట్లాడుతుంది. పక్షం అంటే?    (4)

    1) గురించి    2) రెక్క    3) ధర్మం    4) వైపు7.    వ్యక్తి గొప్పదనాన్ని తెలపడానికి అతని ప్రవర్తనే గీటురాయి. గీటురాయి పదానికి అర్థం?    (4)

    1) అద్ధం    2) సౌందర్యం  3) అర్థం  4) నిదర్శనం8.    మా పెరట్లోని మామిడి బూరుహం ఫలాలు మధురం. బూరుహం అంటే?    (2)

    1) తీగ    2) చెట్టు    3) భూమి    4) పొద9.    కన్ను లేనిదే మనం ప్రపంచాన్ని చూడలేం? అన్ని ఇంద్రియాల్లో నయనం ప్రధానం కాబట్టి విలక్షణ సమయంలో నేత్రదానం చేయాలి. (ఈ వాక్యాల్లోని పర్యాయ పదాలను గుర్తించండి)?    (1)

    1) కన్ను నయనం నేత్రం    2) కన్ను నయనం కాంతి

    3) నేత్రం కన్ను మిన్ను    4) నేత్రం నయనం శయనంఙఞ్చట10.    కుండలి పదానికి నానార్థాలు?    (2)

    1) కప్ప పాము నెమలి    2) పాము నెమలి వరుణుడు

    3) నెమలి వరుణుడు మేక    4) ఏవీకాదు



గమనిక: 10వ తరగతి తెలుగు వాచకం చివరి పేజీల్లో పద విజ్ఞానం ఉంది. అందులో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి-వికృతులు, వ్యుత్పత్యర్థాలు ఉన్నాయి. ఒకసారి బాగా చదివితే ఎటువంటి లఘు ప్రశ్నలకైనా జవాబును గుర్తించవచ్చు. ప్రతి పాఠంలోని కవి పేరు, కవి ఇతర రచనలు ఒక పట్టికలా రూపొందించుకుంటే లఘు ప్రశ్నల సమాధానాలుగా ఉపయోగపడుతాయి.ఙఞ్చటఆ)    జాతీయాలకు సంబంధించిన ప్రశ్నలుఙఞ్చట1.    ‘ఆరునూరైనా’ ఈ పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం?ఙఞ్చటజ.    ఎట్టి పరిస్థితులోనూ తప్పకుండా అనుకున్నది సాధిస్తాను అనే సందర్భంలో వాడతారు.2.    ‘అగ్ర తాంబూలం’ ఈ పదాన్ని ఏ సందర్భంలో వాడతారు?.అందరి కంటే ముఖ్య స్థానం (ప్రాముఖ్యత) ఇచ్చి గౌరవించే సందర్భంలో వాడతారు.ఙఞ్చట3.    ‘చీమకుట్టిన చందం’  పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం?ఙఞ్చటజ.పెద్ద ఆపద వచ్చినా కొంచెం కూడా చలించకపోతే చీమ కుట్టిన చందంగా నైనా లేదా అనే సందర్భంలో వాడతారు.4.‘పురిట్లోనే సంధి కొట్టడం’ దీన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?



ఏ పనినైనా ప్రారంభించగానే మొదట్లోనే విఫలం కావడాన్ని పురిట్లోనే సంధి కొట్టడం అని అంటారు.5.    కనువిప్పు: సొంత వాక్యం రాయండి.ఙఞ్చటజ.    గురువుగారి మాటలతో నాకు కనువిప్పు కలిగింది.ఙఞ్చట6.    పఠనీయ గ్రంథం: రామాయణం పఠనీయ గ్రంథం (సొంత వాక్యం)..: ధీమంతులకు ఆత్మసై్థర్యమే శ్రీరామరక్షగా ఉంటుంది.8.    గీటురాయి: నిదర్శనం.ఙఞ్చటజ.ఎన్నికలు ప్రజాభిప్రాయానికి టురాయి.ఙఞ్చట9.కారాలు, మిరియాలు నూరడం: మండిపడటం..పాలకపక్షం, విపక్షం పరస్పరం ఎప్పుడూ కారాలు మిరియాలు నూరుతుంటారు.ఙఞ్చట10.మచ్చెకంటి: చేపల్లాంటి కన్నులు గలది.భాగవతంలో సత్యభామను ‘మచ్చెకంటి’అని ప్రశంసిస్తారు.11.కుందాడుట: బాధపెట్టినట్లు మాట్లాడటం..    సమయ సందర్భాలు: కొందరు సమయ సందర్భాలు పాటించకుండా మాట్లాడుతారు.ఙఞ్చట14.    ద్వార కవాటం: ద్వార బంధం (తలుపులు).ఙఞ్చటజ. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ద్వారకవాటం వేయరాదు. 15.హాయి సౌఖ్యాలు: సుఖ సంతోషాలు..{పతిఫలాపేక్ష లేకుండా సేవ చేసే వారికి జీవితంలో హాయి సౌఖ్యాలు కలుగుతాయి.



పేపర్ - 2

అవగాహన ప్రతిస్పందనఙఞ్చటఐ.    కింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.ఉదా 1: కిష్కిందకు వెళ్లారందరు. సుగ్రీవుడు వాలిని మళ్లీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగు ముందుకు వేశాడు. కానీ వాలి భార్య అడ్డుపడింది. ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్లీ ఆహ్వానించడం వెనుక ఏదో అంతరార్థం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవునికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. యుద్ధానికి వెళ్లడం క్షేమం కాదని వారించింది. తార మాటలు పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధ దిశగా అడుగులు వేశాడు.



 వాలి క్షేమం కోరే వారెవరు?

 వాలి భార్య తార.

 వాలి విరోధి ఎవరు?

 వాలి తమ్ముడు సుగ్రీవుడు.

 పై పేరా చూస్తే ఎవరు ఓడిపోతారనిపిస్తుంది?

 వాలి.

 వాలి భార్య మాటను పాటించాడా?

 పాటించలేదు.

 సుగ్రీవునికి ఎవరి సాయం ఉంది?

 శ్రీరామచంద్రుని సాయం ఉంది.



గమనిక: పైన ఇచ్చిన పరిచిత గద్యం ఉపవాచకమైన రామాయణంలోనిది. ఉపవాచకంలోని గద్యాలే పరీక్షలో ఇస్తారు కాబట్టి ఉపవాచకం క్షుణ్నంగా చదవాలి.    కొన్ని ఉదాహరణలు:.వానర సైన్యంలో సువేల  నీతరం కాదని లంకేశుని హెచ్చరించాడు.ఙఞ్చట3.    దశరథుడు పుత్రకామేష్ఠి చేసినప్పుడు  ఆనంద తాండవం చేసింది. శోకాగ్నిని పోగొట్టే ప్రయత్నం  దుఃఖస్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు.శరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద  సుతిమెత్తగా సూచించాడు..    మారే చసుబాహులుఏ గురువు సంతోషించడు.విశ్వామిత్ర మహర్షి అనుమతితో  మూర్ఛబోయారు.ఙఞ్చట8.ఇచ్చిన మాట ప్రకారం  జరిగాయి కల్యాణాలు.పట్టాభిషేక మహోత్సవం కోసం  నాకు ఆనంద మేముంటుందన్నది కైకేయి.10.    హనుమదాదులు ఒక పెద్ద గుహ  అలల అలజడి భయాన్ని కలిగిస్తుంది..గద్యాన్ని చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

(అపరిచిత గద్యం ఏదైనా ఇవ్వచ్చు)



ఉదా: శ్రీ కృష్ణదేవరాయలు 16వ శతాబ్దం వాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువన విజయమనే సభా మంటపంలో సాహిత్య గోష్టి నిర్వహించేవాడు. కవి పండితులను పోషించేవాడు. ఆయన ఆస్థానంలో 8 మంది కవులుండేవారు. వారిని అష్ట దిగ్గజాలనేవారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వారిలో తెనాలి రామకృష్ణుడు వికటకవిగా పేరుగాంచాడు. రాయలు రాజు మాత్రమే కాదు కవి కూడా. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని చాటాడు. ఆయన కాలం తెలుగు భాషకు స్వర్ణయుగమై భాసిల్లింది.ఙఞ్చట1. శ్రీకృష్ణ దేవరాయలు ఏ శతాబ్దికి చెందిన వాడు? ఆయన ప్రత్యేకత ఏమిటి? సాహిత్య గోష్టి జరిపే సభామంటపం పేరేమిటి?

    

పేపర్-1

1. స్వీయరచన

5 లేదా 6 వాక్యాల్లో జవాబులు రాసే ముఖ్య ప్రశ్నలు

గమనిక: స్వీయ రచన అంటే సొంతంగా రాయడం అని అర్థం. ఇందులో కారణాలు, అభిప్రాయాలను వివరిస్తూ సమాధానాలు రాయాలి. రచయిత అభిప్రాయాన్ని గ్రహించి విద్యార్థి తన సొంత మాటల్లో సమాధానం ఇవ్వాలి. ప్రశ్నలడిగే విధానంలో ఎన్ని తేడాలున్నా దాని సారాంశాన్ని గ్రహించాలి. ఈ క్రమంలో ఒకే జవాబును గ్రహించేటప్పుడు ప్రశ్నలు అనేక కోణాల నుంచి రావచ్చు. ప్రశ్న ఎలా వచ్చినా సారాంశం తెలిస్తే సమాధానం రాయడం సులువు.(ఇక్కడ ప్రశ్నలకు జవాబులు క్లుప్తంగా ముఖ్యాంశాలను మాత్రమే ఇస్తున్నాం. వాటి ఆధారంగా జవాబు రాయగలగాలి.)



వెన్నెలఙఞ్చట1.    వెన్నెల పాఠంలో కవి వెన్నెలను వర్ణించిన తీరును సొంత మాటల్లో రాయండి?.{పకృతి సౌందర్యంలో చంద్రోదయం ఎంతో మనోహరమైంది. చంద్రోదయాన్ని, వెన్నెలను చూసి మురియని మానవుడు లేడనడం అతిశయోక్తి కాదు. ఎర్రన చంద్రోదయ వర్ణన ఎంతో రమణీయంగా ఉంటుంది.కవి వెన్నెలను ఎన్నో విధాలుగా వర్ణించాడు. దిక్కులనే కొమ్మలతో చుక్కలనే పూలతో పెద్ద చెట్టులా ఆకాశం వెలుగులీనుతుంది.    ఆ పూలను అందుకునే ఆత్రంలో విజృంభించాడు చంద్రుడు.    వెన్నెల ఉప్పెనలా వెల్లువెత్తి దిక్కులన్నీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం ఆదిశేషుని పానుపులా ఉంది. అందులోని మచ్చ విష్ణువులాగా కనిపిస్తూ అలరిస్తుంది.



కలువలు విచ్చుకొని పుప్పొడిపై తేనె లూరగా తుమ్మెదలకు పండుగ చేస్తున్నాయి. పండు వెన్నెల కొత్త పరిమళాలతో గుబాళిస్తుంది.

చంద్రుడు వెన్నెలను వర్షంలా కురిపిస్తూ చంద్రకాంత శిలలను కరిగిస్తూ, చకోరపక్షులను మురిపిస్తూ, స్త్రీల చిరునవ్వుల తెల్లని కాంతిని పెంచుతూ, దిశలన్నీ వెన్నెల అనే సముద్రపు నీటితో నింపుతున్నాడు. పండువెన్నెల పంచే చంద్రోదయం నిండుగా ఆవిర్భవిస్తుంది.ఙఞ్చట2.    ఎర్రన చంద్రోదయాన్ని వర్ణించిన విధానాన్ని సొంత మాటల్లో రాయండి?3. చంద్రోదయాన్ని మీరు చూస్తున్నప్పుడు ఎలా అనుభూతి చెందుతారు? ఎర్రనతో ఏకీభవిస్తారా?



ధన్యుడుఙఞ్చట4.    ధన హీనత గురించి చూడాకర్ణుడు ఏమన్నాడు?.    ధనం గలవాడే బలవంతుడు, పండితుడు, ధనమే నిదానం, ఆనందం. ధనం లేని వారికి బంధువులు మిత్రులు ఉండరు. దారిద్య్రం కంటే మరణమే మేలు. మరణం కొద్ది సమయ యాతన.. కాని దారిద్య్రం యావజ్జీవితం వేదనకరమే.ఙఞ్చట5.నేను ధన్యుడనైతిని అని హిరణ్యకుడు అనడానికి కారణమేమి?.అర్థవిహీనుడై పశ్చాతప్తుడై వగచే హిరణ్యకునితో మంథరకుడు, అర్థములు (డబ్బులు) శాశ్వతం కావు. జీవితం క్షణ భంగురం, యవ్వనం వేగంగా ప్రవహించే నది వంటిది. బుద్ధి మంతుడు ధర్మంగా నడవాలి. లోభం విడవాలి. ఉన్నంతలో తృప్తిగా బతకాలి అని అంటాడు. ఇలాంటి మంచి మాటలు విన్న హిరణ్యకుడు ఉత్తమ సాంగత్యంతో తన జన్మ ధన్యత పొందిందని సంతోషించాడు.    ధన్యుడు పాఠం ఆధారంగా ధనం ఆవశ్యకతను వర్ణిచండి.7.హిరణ్యకుడు మంథరుడి మాటలకు ఎలా సంతోషించాడో సొంత మాటల్లో రాయండి?



మాతృభావన8.‘శివాజీ ఆదర్శం’ గురించి సొంత మాటల్లో జవాబు రాయండి?.    పర స్త్రీని తల్లిగా గౌరవించడం, కులమత జాతి వివక్ష లేకుండా స్త్రీలందరిని మాతృభావనతో చూడటం, పవిత్రమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం, సీత, సావిత్రి, సుమతి వంటి తల్లులను పేర్కొనడం, స్త్రీలు భారతావనికి భాగ్యమిచ్చే కల్పవల్లులు అని గౌరవించడం, పరస్త్రీని దర్బారుకు బందీ గా తెచ్చిన సోన్‌దేవుని మందలించి హితోపదేశం చేయ డం, సగౌరవంగా ఆస్త్రీని వారి దేశానికి పంపడం వంటివి శివాజీ ఆదర్శానికి నిదర్శనాలు.ఙఞ్చట9.‘మాతృభావన’ పాఠంతో కవి ఎలాంటి సందేశం ఇచ్చాడో సొంత మాటల్లో రాయండి?ఙఞ్చట10.    ‘స్త్రీలను గౌరవించడం మనందరి బాధ్యత ఈ విషయాన్ని ఎలా సమర్థిస్తారు?ఙఞ్చట11.    ‘స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?



జానపదుని జాబుఙఞ్చట12.    రైతు సమస్యలను గురించి రాయండి?ఙఞ్చటజ.    రైతులు ఎండనక, వాననక కష్టించి పనిచేసి ధాన్యం పండిస్తారు. వారి ఉత్పత్తికి తగిన గిట్టుబాటు ధర రాక పేదరికం అనుభవిస్తున్నారు. కష్టం ఒకరిది ఫలితం మరొకరిది. దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారు. రైతుల శ్రమకు తగిన ఫలితం అందాలి. పల్లెటూళ్లలో కనీస సౌకర్యాలు ఉండాలి. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందాలి. పంట చేనుకు నీటి సౌకర్యం ఉండాలి.ఙఞ్చట13.    వ్యవసాయ రంగం నిర్లక్ష్యం కావడానికి కారణాలేమి? మీరైతే ఎలా విజయవంతం చేస్తారు?.చదువుకున్న వారు ఉద్యోగాల కోసం పట్నం వెళ్లి ఏదో ఒక పని చేస్తూ స్థిర పడుతున్నారు. వ్యవసాయాన్ని కష్టమైన పనిగా భావిస్తున్నారు. దానికితోడు రైతులకు సరైన సౌకర్యాలు లేక, దళారుల బెడదతో పేదరికంలోనే మగ్గుతున్నారు. పంటచేలను, చెరువులను ఇళ్ల స్థలాలుగా చేసి విక్రయిస్తున్నారు. అడవులు నశిస్తూ, కాలుష్యం పెరుగుతూ వర్షాభావం పెరుగుతుంది.  బావుల నుంచి పొలాలకు నీరు అందించాలంటే కరెంటు కావాలి. ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, దళారుల బెడదతో యువకులు వ్యవసాయం అంటే భయపడి పట్నం వెళ్లి

పోతున్నారు.



నేనైతే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తెలుసుకొని, పంట దిగుబడి పెరిగేలా చేస్తాను. వ్యవసాయం పట్ల యువతకు అవగాహన కల్పించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం జరిగేలా కృషి చేస్తాను. రైతే రాజు, గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి, ఇలాంటివి యువతకు అర్థమయ్యేలా కృషి చేస్తాను.

(నేటి వార్తాపత్రికల్లో వార్తల్లో రైతుల గురించి వచ్చే వార్తలను విని చదివి కూడా సొంతంగా పై రెండు ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు.)

శతక మధురిమఙఞ్చట14.    పండితుడు ఏ సంపదలతో ప్రకాశిస్తాడు?.గురుభక్తి, దానగుణం గల వాడై, శ్రద్ధగా విని పరిశీలనతో విచక్షణ గలవాడు, భుజ బలంతో విజయం సాధించేవాడు, సత్యవాక్కు గలవాడు, దయా హృద యం గల పండితుడు సంపద లేకున్నా శిస్తాడు.15.వివేకవంతుని సంపదలేమిటి?.    



పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేసేవాడు, స్వార్థం కోసం అబద్దాలాడని వాడు, హద్దు మీరి, మర్యాద మీరి ప్రవర్తించని వాడు, అందరితో సఖ్యతతో మెలగే వాడు వివేకవంతుడు. అతడు ఆచరించే లక్షణాలే అతని సంపదలు.ఙఞ్చట16.మనం చేసే పనులు ఏయే సందర్భాల్లో ప్రయోజనాన్ని ఇవ్వవు? ఈ విషయాన్ని వివరించండి?ఙఞ్చటజ.    మంచి స్వభావం లేకుండా చేసిన పనులు లాభించవు. సత్ప్రవర్తన లేని ఆలయ సందర్శన, సంస్కారం లేని చదువు, చంచల మనసుతో చేసే శివ పూజ, శాంతినివ్వని యోగసాధన, మంచిని పెంచని మతం, మేలు

కోరని వ్రతం, చైతన్యం కలిగించని ఆచారాలు, లోకరక్షణ చేయలేని ధర్మం వ్యర్థం. ఇంద్రియ నిగ్రహం లేని జపతపాలు, దైవభక్తి లేని జన్మ ప్రయోజనం లేనివి.



నేనెరిగిన బూర్గులఙఞ్చట17.బూర్గుల రామకృష్ణారావు ఉపకారశీలి. వివరించండి?ఙఞ్చటజ.    బూర్గుల రామకృష్ణారావు కుటుంబంతోనే గాక అందరికీ ఆత్మీయుడైన తండ్రిగానే ఉండేవారు. ఆయనను ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్ట సుఖాలు చెప్పుకునేవారు. అందువల్ల ప్రతి సమావేశానికి ఆలస్యంగా వచ్చేవారు. అయినా మిత్రులు, సహచరులు, ప్రజలు ఓర్మితో వేచి చూసే వారు, రాగానే తన ఆలస్యానికి వినయంగా కారణాలు చెప్పే వారు. సామాజిక యాత్రలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. స్థితప్రజ్ఞత వారి లక్షణం. దూషణ భూషణాలను సమంగా స్వీకరించేవారు. ‘సరే అవన్నీ ఆటలో ఉండేవేగా’అనేవారు.18.పి.వి.నరసింహారావుతో బూర్గుల రామకృష్ణారావు అనుబంధం గురించి రాయండి?ఙఞ్చటజ.పి.వి.నరసింహారావుకు బూర్గుల రామకృష్ణారావుతో పనిచేసే అదృష్టం కలిగింది. బూర్గుల సహచర్యంలో నరసింహారావు అపరచాణక్యునిగా, రాజకీయ దురంధరుడిగా, బహు భాషావేత్తగా, విశాలదృక్పథం గల నాయకునిగా కీర్తి గడించారు. పీవీ రాజకీయ, సాహిత్య రంగంల్లో ప్రజ్ఞావంతులుగా రాణించారంటే అది బూర్గుల సాన్నిహిత్యం వల్లనే. వాక్పటిమ స్థిత ప్రజ్ఞత పీవీకి అలవడ్డాయి. సజ్జన సాంగత్యంలోని గొప్పదనం అది.



నగర గీతంఙఞ్చట19.రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు ఎందుకు వస్తున్నారు? వివరించండి?ఙఞ్చటజ.    ఉపాధి కోసం అమ్మ ఒడి లాంటి పల్లెను వదిలి నగరానికి వచ్చి తలదాచుకునే నీడదొరక్క పేద రైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకు గదుల్లో మురికి ప్రదేశాల్లో ఊపిరాడని స్థితిని అనుభవిస్తున్నారు.ఙఞ్చట20.నగరంలో దారిద్య్రం, సౌభాగ్యం సమాంతర రేఖలు అని కవి అనడంలో ఉద్దేశమేమిటి?.నగరం వైవిధ్యమైన సమస్యలతో విచ్ఛిన్న మనస్తత్వాలతో కలిసిపోయి ఉంటుంది. విశ్రాంతి తీసుకునే తీరిక ఉండదు. నగరం నిండా అందమైన భవనాలే కాదు చిన్న పూరిపాకలు కూడా ఉంటాయి. నగరంలో ఐశ్వ ర్యం, దారిద్య్రం సమాంతర రేఖలుగా కనిపిస్తాయి.21.    పట్నంలో ఎదుర్కొనే సమస్యలెలా ఉంటాయి?.పట్నంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నాలుగు వైపులా ప్రమాదం పొంచి ఉంటుంది. ఆత్మీయమైన పలకరింపులు ఉండవు, యాంత్రిక మనస్థితిలో ఏకాకిగా బతుకుతారు. నగరం ఒక అర్థం కాని రసాయనశాల. బతుకు తెరువు కోసం వచ్చిన వారు ఉపాధి కోసం ఆశగా వేచి చూస్తారు. నగర విలాసాలు ఆకర్షించి వారిని బయటకు పోనీయవు. నిరుద్యోగం భయపెడుతున్నా, కాలుష్యం, ట్రాఫిక్ జామ్ కలవర పెట్టినా నగరం విడిచిపోలేరు. నగరం ఒక పద్మవ్యూహం లాంటిది.



యక్షుడి అప్పుఙఞ్చట22.    కేశవదాసు వ్యక్తిత్వం ఎలాంటిది?.కేశవదాసు శివ భక్తుడు. పరోపకార పరాయణుడు.  యక్షుడు ఇవ్వాల్సిన అప్పు గురించి రామగిరి శివుడికి  సిఫార్సు చేయమని కేశవదాసును అడిగాడు. అలా చేస్తే తనకు పదివేలు ఇవ్వాల్సిందిగా  కేశవదాసు కోరాడు. కేశవదాసు ప్రార్థనతో రామగిరికి డబ్బు లభించింది. కాని రామగిరి కేశవదాసుకు పదివేలు ఇవ్వనన్నాడు. కేశవదాసు రామగిరిని ఒక్కమాటైనా అనకుండా తనకు శివుడే దిక్కు అన్నాడు. ఎవరినీ యాచించని ఆత్మాభిమానం ఉన్నవాడు కేశవదాసు.రామగిరి పాత్ర ఆధారంగా ధనవంతుల స్వభావాన్ని విశ్లేషించి రాయండి?.మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సామాన్యుల ఇబ్బందులను వడ్డీ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రలోభానికి గురిచేసి అధికవడ్డీలు వసూలు చేస్తారు. పొలాలు, ఇళ్లు మొదలైనవి తాకట్టు పెట్టుకొని స్వాధీనం చేసుకుంటారు. అప్పు ఇచ్చిన వారు ధనవంతులుగా మారి పేదలను మాటలతో, చేతలతో కుళ్లబొడిచి క్రూరంగా ప్రవర్తిస్తారు.



బసవేశ్వర పరిణయంఙఞ్చట24.    బసవేశ్వరుని పరిణయం జరిగిన తీరు వివరించండి?.    సోమనాథుడు తెలుగు భాషను తెలుగు వారి ఆచార వ్యవహారాలను గౌరవించిన కవి శ్రేష్టుడు. ఇతడు ప్రజల వాడుక భాషలో, సరళమైన శైలిలో రచనలు చేశాడు. వీరి రచనల్లో బసవపురాణం, వృషాధిప శతకం, పండితారాధ్య చరిత్ర, చతుర్వేద సారం ముఖ్యమైనవి.గతంలో వివాహాలు శాస్త్రోక్తంగా, వేడుకగా భక్తి విశ్వాసాలతో జరిగేవి. పచ్చని పందిళు,్ల మకర తోరణాలు, పూల మంటపాలు, ముగ్గులు, సుగంధ పరిమళాల గుబాళింపులతో పట్టణాన్ని అలంకరించేవారు. జంగమదేవర పాదజలంతో అభ్యంగన మాచరించిన బసవేశ్వరుడు పట్టు వస్త్రాలను ధరించి విభూతి రేఖలతో రుద్రాక్షమాలలతో అలంకరించుకొని పూజా సుమాలు శిగలో తురుముకొని పెళ్లి కొడుకై వచ్చాడు. బలదేవుడు బసవేశ్వరునికి తన కూతురైన గంగాంబనిచ్చి వేదొక్తంగా వివాహం చేశాడు. పెళ్లిలో తెలుగువారి ఆనవాళ్లు చక్కగా సోమనాథుడు చూపించాడు.ఙఞ్చట25.    నేడు మీరు చూస్తున్న పెళ్లిళ్లలో తెలుగువారి పెళ్లి ఎలా జరుగుతుందో సొంత మాటల్లో రాయండి?ఙఞ్చట26.    బసవేశ్వర పరిణయం ఆధారంగా పాల్కురికి సోమనాథుని రచనాశైలిని వివరించండి?



మా ప్రయత్నంఙఞ్చట27.    షావుకారు జానకి ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు?.‘‘శాల్యూట్లన్నీ హీరోలకే, ఆ తర్వాతే హీరోయిన్లకు. ఇది మన సమాజ విధానం. చివరకు మిగిలేది హీరో గొప్పదనమే. చరిత్రలో కూడా అంతే. సమాజ విధానాన్ని మార్చడం తేలిక కాదు. కానీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా అర్థం చేసుకుంటూ చరిత్రను తిరిగి రాయటానికి ఇది అనువైన సమయమనిపిస్తుంది’’ అన్నారు.28.ఏ రంగంలోనైనా స్త్రీలు చేసిన కృషికి సరైన గుర్తింపు లభించటం లేదు. కారణాలేమి?.    {పాచీన కాలం నుంచి ఈ నాటి వరకు స్త్రీలకు సమాజంలో సమున్నతమైన స్థానం లేదనే చెప్పాలి. అన్ని రంగాల్లో స్త్రీలు ముందుకు వెళుతున్నా వారికి తగిన ప్రోత్సాహం ఉండేది కాదు. చరిత్రలో ఎందరో వీరనారీమణులు పురుషాధిక్యత కారణంగా సరైన గుర్తింపు పొందలేదు. స్త్రీలు అనాది నుంచి రెండో స్థానంలోనే ఉండిపోయారు. ‘చరిత్ర నిర్మాణంలో స్త్రీలకు సరైన గుర్తింపు దొరకలేదు’ అనొచ్చు.ఙఞ్చట29.    మీ ఇంట్లో అమ్మ చేసే పనులను, కుటుంబం కోసం ఆమె చేసే కృషి, పడే తపన గురించి మీ సొంత మాటల్లో రాయండి?    (గమనిక: విద్యార్థులు వారి స్వానుభవాన్ని రాయాలి)



మాణిక్య వీణఙఞ్చట30.మంత్రాలకు చింతకాయలు రాలవు మీ అభిప్రాయం రాయండి?.    మంత్రాలకు చింతకాయలు రాలవు నిజమే. పద్యం ధాటికి చింతలు దూరం కావు. యంత్రాలతో జబ్బులు నయం కానట్టే మాయమాటలతో సామాజిక సమస్యలు తొలగిపోవు. వాస్తవమైన కార్యాచరణ, నిబద్ధత, అంకితభావంతోనే సామాజిక సమస్యలు పరిష్కారమవుతాయి.ఙఞ్చట31.    పాఠం ఆధారంగా మానవ పరిణామ క్రమాన్ని వివరించండి?ఙఞ్చటజ.    మనిషి కళ్లు తెరవగానే ప్రకృతి అందాన్ని చూసి పరవశించాడు. రంగులను, ధ్వనులను అనుకరించి తాదా త్మ్యం చెందాడు. ఆటా పాటా నేర్చుకున్నాడు. ప్రాచీన మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని ఎదిగాడు. చక్రాన్ని కనుక్కున్న రోజు ఎంత గొప్పదో.. చకచకా నాలుగు గీతలు గీసి లిపిని కనుక్కున్న రోజు అంతకంటే గొప్పది. నిప్పును కనుక్కున్న రోజెంత గొప్పదో తప్పటడుగుల నుంచి నృత్యాలు చేసిన రోజు అంతే గొప్పది. అరుపుల నుంచి మాటలు, మాటల నుంచి పాటలు నేర్చుకున్నాడు. పంటలు పండించటం, కళలు, విజ్ఞానంతో జీవన ప్రయాణం చేసిన మానవుడి ప్రజ్ఞ శాశ్వతమై మిగిలింది.ఙఞ్చట32.    పాఠం ఆధారంగా మానవ ప్రగతికి పునాది ఎక్కడ పడిందో వివరిస్తూ రాయండి?



గోరంత దీపాలు33.    మనం చదివే పుస్తకాలు మన ఆలోచనలో, వ్యక్తిత్వంలో మార్పులు తెస్తాయని సమర్థిస్తూ రాయండి?ఙఞ్చటజ.పుస్తక పఠనం మానవున్ని తేజోవంతుణ్ణి చేస్తుంది. విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. లోకానుభవం వస్తుంది. సంస్కారం ఏర్పడుతుంది. ఒంటరితనాన్ని పొగుడుతుంది. పుస్తకాలు మంచి మిత్రుని వలె మంచి మార్గం చూపెడతాయి. మంచి వ్యక్తిత్వం అలవడుతుంది.ఙఞ్చట34.‘గోరంత దీపాలు పాఠం ఆధారంగా గోరంత దీపాలు’ కొండంత వెలుగునిస్తాయని సమర్థిస్తూ రాయండి?.    అనాథ పిల్లలకు డబ్బు ఇవ్వడం గొప్పకాదు. వారికి చక్కని చదువు చెప్పించి బతుకు దెరువును చూపించ గలిగితే వారు స్వయం శక్తితో ఎదుగుతారు. అనాథ బాలల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. దానితో వారు ప్రయోజకులై తోటి వారికి, సమాజానికి ఉపయోగ పడతారు. అనాథ బాలల జీవితాల్లో గోరంత దీపాన్ని వెలిగించాలి. అది కొండంత వెలుగును అందిస్తుంది.



35.    భిక్షపాఠం ఆధారంగా శ్రీనాథుని రచనా శైలిని సొంత మాటల్లో రాయండి?.కవిత్రయం తర్వాత అంతటి ప్రతిభావంతుడైన శ్రీనాథుడు రెడ్డిరాజుల ఆస్థాన కవి. కనకాభిషేక గౌరవం పొందిన కవి సార్వభౌముడు. ఆయన రచించిన చాటువులు చమత్కారానికి, లోకానుశీలనకు, రసికతకు, జీవిత విధానానికి అద్దంపట్టేవి. ఉద్ధండ లీల, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి, ఉభయ వాక్ప్రౌఢి అనేవి శ్రీనాథుని కవితా లక్షణాలు. సీస పద్యాలకు శ్రీనాథుడు ప్రసిద్ధి. కాశీ అన్నపూర్ణ ఆతిథ్యం గురించి వ్యాసుని అసహనం గురించి కవి సహజంగా వర్ణించాడు.36.    ఉన్న ఊరు కన్న తల్లితో సమానం ‘ఈ వాక్యాన్ని సమర్థించండి?.    గొంతు దాకా తినడానికి తిండి దొరకలేదని కోపంతో వ్యాసుడు భిక్షాపాత్ర పగల గొట్టుకున్నాడు. అంతేగాక కాశీనగరాన్ని శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సామాన్య ఇల్లాలిగా కనిపించి వ్యాసున్ని మందలిస్తుంది. ‘శివుని అర్థాంగి లక్ష్మి లాంటి కాశీ నగరాన్ని శపించాలనుకోవడం యుక్తం కాదు. ‘ఉన్న ఊరు కన్న తల్లితో సమానం’ అలాంటి కాశీ పట్టణాన్ని వదిలి వెళ్లి పోవాలనుకోవడం భావ్యం కాదు’ ఇల్లాలిగా మారువేశంలో ఉన్న అన్నపూర్ణాదేవి అంది.



చిత్రగ్రీవంఙఞ్చట37.    చిత్రగ్రీవం పాఠం ద్వారా మానవులకు పక్షులకు మధ్య గల సంబంధాన్ని వివరించండి?.    పక్షులు అందంగా ఉంటాయి. రకరకాల పక్షులను మానవులు అపురూపంగా పెంచుకుంటారు. సమాచారాన్ని అందజేయడానికి పావురాలను వాడుకుంటారు.  పావురాలు కూడా తమ యాజమానులతో అత్యంత విశ్వాసంగా ఉంటాయి. గుంపులుగా ఆకాశంలో ఎగిరినా చివరకు తమ యజమానుల ఇళ్లకు చేరతాయి. వాటికి అత్యద్భుతమైన దిశా పరిజ్ఞానం కలదు. అవి తమ అంతఃప్రేరణ బలంతో వ్యవహరిస్తాయి. మొత్తం మీద మానవులకు పక్షులు మిత్రులుగా ఆత్మీయంగా వ్యవహరిస్తాయి.ఙఞ్చట38.    పాఠం ఆధారంగా పావురాల జీవన విధానాన్ని వివరించండి?ఙఞ్చటజ.    పావురాలు శాంతి కపోతాలు, అందమైన పక్షులు. యజమాని పట్ల విశ్వాసం కలిగి ఉంటాయి. వార్తలు చేరవేసే వేగులాంటివి. ఎవరికీ ఎలాంటి హాని చేయని మూగజీవాలు.



సృజనాత్మకత నమూనా ప్రశ్నలు)12 లేదా 15 వాక్యాల జవాబులుఙఞ్చట1.    {పకృతిలో మీకు నచ్చిన సూర్యోదయాన్ని వర్ణిస్తూ కవితను గాని, చక్కని వ్యాసాన్ని గాని రాయండి?.    రాత్రిని పటాపంచలు చేసే వెలుగురేఖలు ప్రసరించడం, కొత్తకాంతులు కొత్త రోజును తిరిగి మనం ఆహ్వానించడం ఇలాంటి భావజాలంతో సూర్యోదయ వర్ణనను 15 వాక్యాలు రాయాలి.2.ధనం ప్రాముఖ్యాన్ని ధన్యుడు పాఠం ఆధారంగా రాయండి?.ధనమూలం ఇదం జగత్. ధనమే బలం, ధైర్యం, తేజం. ధనహీనత వల్ల దుఃఖం, బుద్ధిహీనత, కార్య విఘ్నం, సమస్త బంధువులు దూరం కావడం, అంతటా అశాంతి కలుగును. ధన హీనత కంటే మరణమే మేలు.



గమనిక: ధన్యుడు పాఠంలోని పై ముఖ్యాంశాల ఆధారంగా వ్యాసాన్ని విస్తరించి రాయగలగాలి.ఙఞ్చట3.    {స్తీల పట్ల శివాజీకి గల మహోన్నత భావాలను వివరించండి?ఙఞ్చటజ.    కులమత, జాతి భేదాలు లేకుండా ఏ స్త్రీనైనా సరే మాతృ దృష్టితో చూడాలి. స్త్రీలు పుణ్యమూర్తులు.

గమనిక: సోన్ దేవునితో, యవ్వన స్త్రీతో శివాజీ మాట్లాడిన మాటలను సొంత మాటల్లో రాయాలి.ఙఞ్చట4.    పల్లెటూరి ప్రశాంత జీవితాన్ని గురించి ఒక కవిత రాయండి?ఙఞ్చటజ.    కల్లాకపటం లేని పల్లె, తెల్లవారగానే పలకరింపులు. తొలికోడి కూతతో మేల్కొన్న పల్లె. రైతన్నల పరుగులు, పాడి పశువుల పాలధార చప్పుళ్లు, పశువుల అరుపులు, పక్షుల కిలకిలారావాలు, సెలయేటి గలగలలు, పచ్చని పల్లె సీమలు, అన్నపూర్ణ లాంటి కన్నతల్లులు.    గమనిక: ఇలా మీ ఊహల్లో, భావాల్లో ఉన్న పల్లెను

కవితలో వర్ణించగలగాలి.ఙఞ్చట5.    బూర్గుల రామకృష్ణారావు గురించి మీ మిత్రునికి లేఖ రాయండి?.తేదీ 15/9/2014,    హైదరాబాద్.నేను క్షేమం. నీవు క్షేమమని భావిస్తాను. మా టీచర్  ఈ నెలలో బూర్గుల రామకృష్ణారావు పాఠం చెప్పారు. బూర్గుల వారు బహు భాషావేత్త, సౌమ్యుడు, నిరాడంబరుడు. కష్టసుఖాలను దూషణ భూషణలను సమంగా చూడగల స్థిత ప్రజ్ఞుడు. మంత్రిగానూ ముఖ్యమంత్రిగానూ గవర్నర్‌గానూ పనిచేశారు. రాజకీయ దురంధరులు. పి.వి. నరసింహారావు ప్రజ్ఞాశీలి కావడానికి ఆయన ప్రేరణే కారణం.

    

ఎలాంటి వైఖరిని వెలిబుచ్చారు. వివరించండి?ఙఞ్చటజ.    నగరంలో ఉపాధికోసం పల్లెల నుంచి వలసలెక్కువై నగర జనాభా అధికం కావడం, మురికివాడలు పెరిగిపోవడం, యాంత్రికత ఒంటరితనం, ప్రేమ రాహిత్యం నగరంలోని ప్రత్యేకతలు. వాయు, జల, శబ్ద కాలుష్యాలు అధికం, జన జీవనం జీవన్మరణ పోరాటం, ట్రాఫిక్ జామ్, నీటి కొరత వంటి కవి చెప్పిన బాధలన్నీ వివరిస్తూ రాయాలి.ఙఞ్చట7.    మీరు చూసిన పెళ్లి గురించి తెలిపి, ఒక పెళ్లి పత్రికను తయారు చేయండి?ఙఞ్చటజ.    నిశ్చితార్థం, ఎదురుకోళ్లు, జీలకరబెల్లం, తలంబ్రాలు, కన్యాదానం, సప్తపది, అప్పగింతలు ఇలా కొన్ని సంప్రదాయాలు వివాహంలో ఉంటాయి.



(మీరు చూసిన  వివాహనికి సంబంధించిన విధానాలు సంప్రదాయాలు రాయాలి. పెళ్లి పత్రిక మీకు తెలిసిన వారి పెళ్లి పత్రికగా తయారు చేయాలి.)ఙఞ్చట8.    {స్తీల సమస్యను ప్రతిబింబించేలా మహిళా ఉద్యమాలపై నినాదాలు రాయండి?ఙఞ్చటజ.    1) స్త్రీలపై దౌర్జన్యాలు నశించాలి.

    2) స్త్రీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

    3) స్త్రీ విద్యను ప్రోత్సహించాలి.

    4) స్త్రీల హక్కుల పరిరక్షణకై ప్రభుత్వం కృషి చేయాలి.

    5) మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ కల్పించాలి.

    6) బాలికల పాఠశాలలు, కళాశాలలు మొదలైనవి ఉన్నచోట ప్రత్యేక నిఘా పెట్టాలి.



గమనిక: ఇలా నేడు మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉన్నాయి. టీవీల్లోనూ, వార్తల్లోనూ, చుట్టుపక్కల పరిసరాల్లోనూ మీరు చూసిన మహిళా సమస్యలను కూడా నినాదాలుగా రాయొచ్చు..    మీ బాల్యం నుంచి చుట్టూ పరిసరాల్లో ఇప్పటివరకూ జరిగిన మార్పుల గురించి వ్యాసం రాయండి?ఙఞ్చటజ.    ఆదిమ కాలం నుంచి రోజురోజుకు జరిగిన మార్పులు  నేడు మనల్ని ఈ స్థితిలో ఉంచాయి. నా బాల్యంలో పాఠశాలలు లేని పల్లెలు, హైస్కూల్ లేని ఓ మోస్తరు పెద్ద గ్రామాలు ఉండేవి. ఇప్పుడు పాఠశాలల సంఖ్య పెరిగింది. ఆధునిక టెక్నాలజీ పెరిగింది. టీవీలే గాక అంతర్జాలం నుంచి కూడా విషయ సంగ్రహణ, విజ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఇలా నాటి నుంచి నేటికి జరిగిన చక్కని మార్పులను విశ్లేషిస్తూ సమాధానం రాయాలి.ఙఞ్చట10.బడిమానేసి చెత్త ఏరుకునే పిల్లవాడు కనిపిస్తే అతన్ని బడికి తీసుకు రావడానికి రాము చేసే ప్రయత్నాన్ని సంభాషణ రూపంలో రాయండి?.    బాల కార్మికులు కనిపిస్తే వెంటనే తీరికగా వారి దగ్గరకు రాము వెళ్లాడు వాళ్లిద్దరి మధ్య సంభాషణ..

    రాము: బాబూ! ఏం పని ఇది? నీకెవ్వరూ లేరా?

    బాలుడు: లేరు సార్. చెత్త కాగితాలేరుకుంటేనే కడుపుకు కొంత తిండి దొరుకుతుంది.



    రాము: అలాగా! ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అనాథాశ్రమాలు ఏర్పాటు చేశాయి. నీకు ఉండడానికి వసతి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి చదువుకునే ఏర్పాట్లు చేస్తారు. నాతో రా నీకు మంచి బతుకు దొరుకుతుంది.     ఇలా సంభాషణను చక్కగా మలిచి బాలున్ని అనాథాశ్రమానికి చేరేలా చూడాలి.కాశీ పట్టణంలో అన్నపూర్ణకు, వ్యాసునకు మధ్య జరిగిన సంభాషణను కథలా రాయండి?.వ్యాసంగంతో వ్యాసుడు జీవిస్తున్నాడు. శివుడు వ్యాసుని పరీక్షించే నెపంతో ఒకరోజు ఎక్కడా భిక్ష దొరకకుండా చేశాడు. క్షుద్బాధతో ఆ రాత్రి గడిపి మరునాడు భిక్షాటనకు వెళ్లాడు. ఆ రోజు కూడా భిక్ష దొరకలేదు. దాంతో కోపించి భిక్ష పాత్ర నేలకేసి కొట్టి ‘కాశీ నగరానికి మూడు తరాల దాకా విద్య, ధనం, మోక్షం లేకుండు గాక’ అని శపించ బోయాడు.



    గమనిక: మిగతా సంభాషణను కథ రూపంలో  రాయగలగాలి. పరిసరాల్లో జీవించే పశు పక్ష్యాదులతో మనం ఏ విధంగా మసలుకోవాలో ఒక కరపత్రం రాయండి?ఙఞ్చటజ.    {పకృతిని రక్షించుకుందాం, ప్రకృతిలో భాగమైన పశు పక్ష్యాదులను రక్షించుకుందాం. అడవులను కాపాడుకుందాం. అడవుల వల్ల వర్షాలు పడతాయి. పర్యావరణం బాగుంటుంది. పశు పక్ష్యాదులను కాపాడాలంటే వన సంరక్షణ చేయాలి. దానివల్ల లాభం పొందేది మానవులే.     ఇలా పురజనులకు ఒక కరపత్రం తయారు చేయాలి.



గమనిక: సృజనాత్మకత,ప్రశంస, పాఠ్యాంశ సారాంశం క్షుణ్నంగా తెలిసిన విద్యార్థులు సొంతంగా జవాబులు విపులంగా రాయాలి. పాఠంలో ఒక నీతి నిక్షిప్తమై ఉంటుంది. ఉపాధ్యాయుని బోధన వల్ల ఆ నీతి తెలుస్తుంది. కాబట్టి మంచి విషయాలను మిత్రులకు లేఖలుగా రాయటం, వ్యాసంలా రాయటం, ప్రశంస, సంభాషణలు, ఏకాంకికలు, కరపత్రాలు, నినాదాలు ఇవన్నీ విద్యార్థి సృజనాత్మకతను తెలిపేవి. పాఠ్యాంశ భావం తెలిసిన విద్యార్థి ప్రశ్న ఏ రూపంలో ఉన్నా జవాబు రాయగలడు.    సృజనాత్మకతలో భాగంగా మరి కొన్ని ప్రశ్నలు రామాయణం నుంచి ఉంటాయి. రామాయణం తెలియని భారతీయులుండరు. కాబట్టి సారాంశ మెరిగి ఉపవాచకంలోని రామాయణం చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు..



    1. రాముని పాత్ర చిత్రణ గురించి రాయండి?

    2. రామాయణం ఆధారంగా అన్నదమ్ముల

అనుబంధం గురించి రాయండి?

    3. అశోక వనంలో హనుమ - సీతల సంభాషణల ఆధారంగా వారి స్వభావాలను రాయండి?

    4. కిష్కిందకు వెళ్లిన లక్ష్మణుని కోపానికి కారణం ఏమిటి? వివరించండి?

    5. సీతారాముల కల్యాణ ఘట్టాన్ని వివరించండి?

    6. శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి ఎలాంటిదో వివరించండి?

    7. వాలి సుగ్రీవుల యుద్ధాన్ని వర్ణించండి. వాలి వధ న్యాయమా? కాదా? వివరించండి?

    8. ముందు నుయ్యి వెనక గొయ్యి ఈ వాక్యం ఏ సందర్భంలోనిది? వివరించండి?

2. పదజాలం

బహుళైచ్ఛిక ప్రశ్నల)    సరైన సమాధానాన్ని గుర్తించట1.    అనలం అంటే?    (2)

    1) జహ్ని    2) అగ్ని    3) పంచవని    4) సపత్ని2.    కష్టాలు మిక్కుటమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మిక్కుటమై అంటే?    (2)

    1) తక్కువై        2) ఎక్కువై

    3) సమానమై        4) ఏవీకాదు3.    బుద్ధుని ధర్మం గొప్పది. ధర్మానికి వికృతి ఏది?    (3)

    1) దరమము        2) ధమ్మము

    3) దమ్మము        4) ధమము4.    మేము కొత్త గీము కట్టాము. గీముకు ప్రకృతి?    (4)

    1) గ్రాహము        2) గ్రహము

    3) గ్రామము        4) గృహమ5.    చిలుక కొయ్య మీద సన్యాసి భిక్షా పాత్రను పెట్టేవాడు. కొయ్య అంటే?    (2)

    1) బండ    2) చెక్క    3) పెట్టె    4) గోడ6.    మాయమ్మ తమ్ముడి పక్షం మాట్లాడుతుంది. పక్షం అంటే?    (4)

    1) గురించి    2) రెక్క    3) ధర్మం    4) వైపు7.    వ్యక్తి గొప్పదనాన్ని తెలపడానికి అతని ప్రవర్తనే గీటురాయి. గీటురాయి పదానికి అర్థం?    (4)

    1) అద్ధం    2) సౌందర్యం  3) అర్థం  4) నిదర్శనంఙఞ్చట8.    మా పెరట్లోని మామిడి బూరుహం ఫలాలు మధురం. బూరుహం అంటే?    (2)

    1) తీగ    2) చెట్టు    3) భూమి    4) పొదఙఞ్చట9.    కన్ను లేనిదే మనం ప్రపంచాన్ని చూడలేం? అన్ని ఇంద్రియాల్లో నయనం ప్రధానం కాబట్టి విలక్షణ సమయంలో నేత్రదానం చేయాలి. (ఈ వాక్యాల్లోని పర్యాయ పదాలను గుర్తించండి)?    (1)

    1) కన్ను నయనం నేత్రం    2) కన్ను నయనం కాంతి

    3) నేత్రం కన్ను మిన్ను    4) నేత్రం నయనం శయనంఙఞ్చట10.    కుండలి పదానికి నానార్థాలు?    (2)

    1) కప్ప పాము నెమలి    2) పాము నెమలి వరుణుడు

    3) నెమలి వరుణుడు మేక    4) ఏవీకాదు

గమనిక: 10వ తరగతి తెలుగు వాచకం చివరి పేజీల్లో పద విజ్ఞానం ఉంది. అందులో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి-వికృతులు, వ్యుత్పత్యర్థాలు ఉన్నాయి. ఒకసారి బాగా చదివితే ఎటువంటి లఘు ప్రశ్నలకైనా జవాబును గుర్తించవచ్చు. ప్రతి పాఠంలోని కవి పేరు, కవి ఇతర రచనలు ఒక పట్టికలా రూపొందించుకుంటే లఘు ప్రశ్నల సమాధానాలుగా ఉపయోగపడుతాయి.)    జాతీయాలకు సంబంధించిన ప్రశ్నలుఙఞ్చట1.‘ఆరునూరైనా’ ఈ పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం?.    ఎట్టి పరిస్థితులోనూ తప్పకుండా అనుకున్నది సాధిస్తాను అనే సందర్భంలో వాడతారు..    ‘అగ్ర తాంబూలం’ ఈ పదాన్ని ఏ సందర్భంలో వాడతారు?.అందరి కంటే ముఖ్య స్థానం (ప్రాముఖ్యత) ఇచ్చి గౌరవించే సందర్భంలో వాడతారు.ఙఞ్చట3.    ‘చీమకుట్టిన చందం’  పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం?.    



పెద్ద ఆపద వచ్చినా కొంచెం కూడా చలించకపోతే చీమ కుట్టిన చందంగా నైనా లేదా అనే సందర్భంలో వాడతారు.‘పురిట్లోనే సంధి కొట్టడం’ దీన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు.ఏ పనినైనా ప్రారంభించగానే మొదట్లోనే విఫలం కావడాన్ని పురిట్లోనే సంధి కొట్టడం అని అంటారు.ఙఞ్చట5.కనువిప్పు: సొంత వాక్యం రాయండి.    గురువుగారి మాటలతో నాకు కనువిప్పు కలిగింది..పఠనీయ గ్రంథం: రామాయణం పఠనీయ గ్రంథం (సొంత వాక్యం).: ధీమంతులకు ఆత్మసై్థర్యమే శ్రీరామరక్షగా ఉంటుంది.గీటురాయి: నిదర్శనం.ఎన్నికలు ప్రజాభిప్రాయానికి గీటురాయి.



కారాలు, మిరియాలు నూరడం: మండిపడటం.పాలకపక్షం, విపక్షం పరస్పరం ఎప్పుడూ కారాలు మిరియాలు రుతుంటారు.ఙఞ్చట10.మచ్చెకంటి: చేపల్లాంటి కన్నులు గలది.భాగవతంలో సత్యభామను ‘మచ్చెకంటి’అని ప్రశంసిస్తారు.11.కుందాడుట: బాధపెట్టినట్లు మాట్లాడటం..    గురువులను కుందాడుట శ్రేయస్కరం కాదు.ఙఞ్చట12.    భుక్తిశాల: భోజనశాల.ఙఞ్చటజ.    బంధువులంతా క్తిశాలలో విందుభోజనం చేశారు.ఙఞ్చట13.    సమయ సందర్భాలు: కొందరు సమయ సందర్భాలు పాటించకుండా మాట్లాడుతారు..    ద్వార కవాటం: ద్వార బంధం (తలుపులు).ఙఞ్చటజ. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ద్వారకవాటం వేయరాదు. హాయి సౌఖ్యాలు: సుఖ సంతోషాలు.{పతిఫలాపేక్ష లేకుండా సేవ చేసే వారికి జీవితంలో హాయి సౌఖ్యాలు కలుగుతాయి.



    

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top