రాజన్న యాదిలో..
వందలాది మంది రోగులకు ప్రాణం పోశారు.. వేలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి అండగా నిలిచారు.. ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేసి అన్ని వర్గాల ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిసేవలను ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన హయాంలో ఉమ్మడి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనాలు..