రేపు, ఎల్లుండి పులివెందులలో వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమ, మంగళవారాల్లో(రేపు, ఎల్లుండి) పులివెందులలో పర్యటించనున్నారు. సోమవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తాత దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంగళవారం అచ్చవెల్లి ప్లాంట్ను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.