మద్యం మత్తులో భార్యను చంపిన భర్త


పెదపంజాని: మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను కడతేర్చాడు. చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం సుద్దగుండ్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, పరమేశ్వరి(30) దంపతులకు ఒక కుమారుడు చందు(10)ఉన్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పట్టించుకోవటం మానేశాడు. దీంతో ఆ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన సుబ్రహ్మణ్యం అవేశంలో భార్యను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించా

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top