రైలు కింద పడి చేనేత కార్మికుడి ఆత్మహత్య


అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కదిరిగేటు వద్ద ఓ చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడ్ని ధర్మవరం మండలం గొట్టూరు గ్రామానికి చెందిన శంకర్ (30)గా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top