వాణిజ్య సంస్కరణలపై 15 రోజుల్లో నిర్ణయం


హైదరాబాద్: పదిహేను రోజుల్లో మరోసారి సమావేశమై వాణిజ్య పన్నుల సంస్కరణల్లో నిర్ణయాలు తీసుకుంటామని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వాణిజ్య పన్నుల సంస్కరణలపై తెలంగాణ మంత్రివర్గం ఉపసంఘం భేటీ అయింది. ఈ భేటీకి మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, ఉన్నతాధిఆరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో జీరో వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారు. వ్యాపారస్థులంతా విధిగా పన్నులు చెల్లించాలని స్పష్టం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top