మహాసభలను విజయవంతం చేయాలి


నాంపల్లి : అక్టోబర్‌ 2 నుంచి 4 వరకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లో జరిగే జాతీయ మహసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా అ«ధ్యక్షుడు బుడిగపాక జగన్‌∙అన్నారు. అదివారం స్థానిక సీపీఐ కార్యలయంలో ప్రజానాట్యమండలి ముఖ్య కార్యకర్తల సమావేశాశంలో ఆయన మాట్లాడారు. అనంతరం మహసభల కరపత్రాని విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హేతువాదులపై, రచయిత, కవులపై ఉక్కుపాదం మోపుతూ అణిచివేస్తుందన్నారు. ఈ జాతీయ మహసభలు నూతన కళారూపాలను ప్రదర్శించేందుకు , ప్రభుత్వం అవలంభిసుత్నS్న విధానాలపై కళాగళాలను పదును పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కలకొండ జంజీవ, ఊరుపక్క వెంకటయ్య, మొగుదల సైదమ్మ, మహేష్, మురళి, తదితరులున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top