'సింగపూర్ ను ప్లాన్ అడిగాం'

'సింగపూర్ ను ప్లాన్ అడిగాం' - Sakshi


విశాఖపట్నం: రాజధాని నిర్మాణానికి సింగపూర్ ను ప్లాన్ అడిగినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దసరా పండుగ రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు.



రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమి ఇచ్చారని అన్నారు. విశాఖపట్నంలో ఈ-ప్రగతి ప్రాజెక్టును చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 33 శాఖలు, 315 సంస్థల నుంచి ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top