ఆన్‌సెట్‌ సీఈఓగా వెంకటేశం


అనంతపురం న్యూటౌన్‌ : స్పెషల్‌ గ్రేడ్‌ కలెక్టర్‌గా ఉన్న వెంకటేశంను జిల్లా ఆన్‌సెట్‌ సీఈఓగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం జీఓ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా పౌర సరఫరాల కార్పొరేషన్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top