వెల్గొండ విద్యార్థికి 3వ ర్యాంకు..


బిజినేపల్లి (నాగర్‌కర్నూల్‌): మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన జి.మల్లేష్‌గౌడ్‌ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓయూసెట్‌లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఎంఈడీ చేసేందుకు నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి మల్లేష్‌గౌడ్‌ 3వ ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు.



హన్వాడ: మండల కేంద్రానికి చెందిన విజయ్‌కుమార్‌కు రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించాడు. మండల  ఎంట్రెన్స్‌ ఫలితాల్లో 76 ర్యాంకు సాధించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top