అవనిగడ్డలో రోడ్డు ప్రమాదం..ఇద్దరికి తీవ్రగాయాలు


 అవనిగడ్డ మండలం వెకనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నాగాయలంక మండలం బర్రంకులకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ గోసాల సత్యనారాయణ, ఆయన భార్య బైక్‌పై వస్తోండగా ఎదురుగా వస్తోన్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top