కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరి మృతి


ఉంగుటూరు మండలం గారపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఎదురెదురుగా వస్తోన్న బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉంగుటూరుకు చెందిన షేక్ నాగూర్(23), కొయ్యగురపాడుకు చెందిన ఏడుకొండలు(27) మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top