పొలం పనుల్లో విషాదం.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి


నిజామాబాద్జిల్లా మాచారెడ్డి మండలం ఇస్సాయిపేటలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న సమయంలో డ్రైవర్ నర్సింహులు (45) పట్టుతప్పి కింద పడిపోయాడు. యంత్రం కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top