తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం ఉదయం రెండు కంపార్టుమెంట‍్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవేంకటేశ‍్వరస్వామి సర‍్వదర‍్శనానికి నాలుగు గంటలు, ప్రత‍్యేక దర‍్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ‍్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top