తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే భక్తులతో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 9 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 123 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల వివరాలు
ఆర్జిత బ్రహోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ - 160 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - ఖాళీ లేవు.
సంబంధిత వార్తలు