కారు, కంటైనర్ ఢీ: ముగ్గురు మృతి


గంగవరం(చిత్తూరు): చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజుపల్లి వద్ద మంగళవారం రాత్రి కారును కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. వారంతా కారులో తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top