లారీ ఢీకొని వ్యక్తి మృతి


రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top