విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


హత్నూర్ మండలం ముచ్చర్లలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జనరేటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మిద్దె ఎల్లయ్య(50) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top