క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్


మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీగూడలోని ఓ ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడిన తిరుమలేష్, రవిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12వేలు స్వాధీనం చేసుకున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top