ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత

ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత


విశాఖ: ఏజెన్సీలో చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది. మన్యంలో దట్టమైన పొగమంచు కప్పుకోవడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. దీంతో పర్యటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రాత్రి లంబసింగి, మోదకొండమ్మ అమ్మవారి పాదాల వద్ద 4 డిగ్రీలు, పాడేరు చింతపల్లిలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top