ఉమ్మడి ఆస్తులు తెలంగాణ స్వాధీనం


హైదరాబాద్: రాష్ట్ర విభజనలో ఉమ్మడి ఆస్తులు పంపిణీ చేయలేదని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ అన్నారు. ఉమ్మడి ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ పది నిమిషాలపాటు వాయిదా పడిన అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆస్తుల అంశంపై తలెత్తిన ప్రశ్నకు బుచ్చయ్య వివరణ ఇచ్చారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top