వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురుపూజోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పాటు పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు.