వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం


హైదరాబాద్: వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురుపూజోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పాటు పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top