మెర్సీ కిల్లింగ్ కోసం ఖైదీ లేఖ


కడప: కారుణ్య మరణానికి అనుమతించాలంటూ జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు లేఖ రాశాడు. ఖైదీల విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవోలో తన పేరు లేకపోవడంతో శ్రీకాంత్ ఈ మేరకు లేఖ రాశాడు. ఖైదీల విడుదలలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ శ్రీకాంత్ ఆరోపించాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top