శ్రీవారి దర్శనానికి 10 గంటలు

శ్రీవారి దర్శనానికి 10 గంటలు


 శ్రీవారి దర్శనానికి 10 గంటలు

సాక్షి, తిరుమలః తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికి 62,069 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో నిండిన భక్తులకు 10 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. హుండీ కానుకలు రూ.3.29 కోట్లు వచ్చాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top