దసరాకు ప్రత్యేక రైళ్లు

దసరాకు ప్రత్యేక రైళ్లు - Sakshi


హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై దక్షిణమధ్య రైల్వే దృష్టి సారించింది.  తెలుగు రాష్ట్రాల్లోని పలుప్రాంతాలకు తొమ్మిది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.



ప్రత్యేక రైళ్ల వివరాలు..



ఈనెల 12న రాత్రి 10.40ని.లకు తిరుపతి -విశాఖ

ఈనెల 17న మధ్యాహ్నం 3.30 ని.లకు సికింద్రాబాద్-తిరుపతి

ఈనెల 13, 16 తేదీల్లో సా. 5.55ని.లకు సికింద్రాబాద్-విశాఖ

ఈనెల 14, 19 తేదీల్లో సా.4.35 ని.లకు విశాఖ-తిరుపతి

ఈనెల 26 సా 3.55 ని.లకు తిరుపతి నుంచి విశాఖకు ప్రత్యేక రైలు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top