తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో శుక్రవారం ఉదయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారిన వచ్చిన భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top