కొండాపూర్‌లో చోరీ


ఘట్‌కేసర్ : రంగారెడ్డి జిల్లా ఘటేకేసర్ మండలం కొండాపూర్‌లో మంగళవారం వేకువజామున చోరీ జరిగింది. మధుసూదనరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ మేరకు బాధితుడు ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top