ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఎర్రచందనం స్వాధీనం


శంషాబాద్‌(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆటోలో తరలిస్తున‍్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర‍్భంగా ముగ్గురు వ‍్యక్తులు ఆటోను వదిలి పారిపోయారు. ఎర్రచందనం దుంగలను స‍్వాధీనం చేసుకున‍్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top