శ్రీకాకుళం జిల్లాలో తప్పిన పెను ముప్పు


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో గురువారం పెను ప్రమాదం తప్పింది. పొందూరు సమీపంలో రైలు పట్టాలు విరగ్గా అది గుర్తించిన రైల్వే సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ మార్గంలో వచ్చే రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అటుగా ప్రయాణించాల్సిన రైళ్లను ఆముదాలవలస, చీపురుపల్లి స్టేషన్లలో ఆపివేశారు. ప్రస్తుతం పట్టాలను పునరుద్ధరిస్తున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top