'టీఆర్ఎస్ సర్కార్కు అలవాటైపోయింది'

'టీఆర్ఎస్ సర్కార్కు అలవాటైపోయింది'


కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం కరీంనగర్లో నిప్పులు చెరిగారు. మంచి జరిగితే ప్రభుత్వం గొప్పతనం... నష్టం జరిగితే గత ప్రభుత్వాల అసమర్థల అనడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయిందని టీఆర్ఎస్ సర్కార్పై మండిపడ్డారు. మిడ్ మానేరుపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్బంగా టీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మిషన్ కాకతీయ పేరుతో అవినీతి జరుగుతుందని పొన్నం విమర్శించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top