స్పీకర్ కోడెల పర్యటనలో అపశ్రుతి

స్పీకర్ కోడెల పర్యటనలో అపశ్రుతి - Sakshi


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాన్వాయ్లోని పోలీసు వాహనం బోల్తాపడింది. దాంతో.. ఎస్ఐ యువరాజ్ సహా నలుగురు కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయి.



అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఆదిగానిపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top